మోహన్నగర్ ప్రభుత్వ పాఠశాలలో డైనింగ్ హాల్ షెడ్ ప్రారంభోత్సవం, మారుతీనగర్ ప్రభుత్వ హైస్కూల్లో ఆర్ఓ ప్లాంట్ పునఃస్థాపన కార్యక్రమం హైదరాబాద్ వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అలాగే ‘మిస్టర్ జాంబీ’ సినిమా టీజర్ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మధు యశు గౌడ్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ఎమ్మెల్సీ శ్రీ బొగ్గరపు దయానంద్ గుప్తా, శరత్ చంద్ర బొగ్గరపు పాల్గొన్నారు.

- Advertisement -
