Sunday, May 10, 2026
Homeఫోటోలుశ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్

శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్

రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి
రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన
రూ.96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి.
భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం
రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తిరుకళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, అశేష భక్త జనం

- Advertisement -
RELATED ARTICLES

Latest News