Sunday, October 27, 2024
spot_img

క్రైమ్ వార్తలు

మనోవేదనకు గురైన ఎస్.ఎఫ్.ఏ.

సంతోష్ నగర్ సర్కిల్ 7 లో ఘటన.. ఏ.ఎం.హెచ్.ఓ. ఇర్షాద్ ఖాదిర్ వేధింపులే కారణమా..? హైదరాబాద్ : సంతోష్ నగర్ సర్కిల్ 7 లో ప్రవీణ్ నేత అనే...

గంజాయికి యువత దూరంగా ఉండాలి

విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా.. సైబర్‌ నేరాల పట్ల యువత అప్రమతంగా ఉండాలి.. ఖమ్మం రూరల్‌ ఏసీసీ బస్వారెడ్డినేలకొండపల్లి : గంజా యి అక్రమ రవాణా పై ఉక్కు...

70 వేలకు మహిళను కొనుగోలు..

ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్న దుర్మార్గుడు.. ఆమె పద్దతి నచ్చకపోవడంతో గొంతు కోసి హత్య.. ఢిల్లీలో వెలుగు చూసిన అమానుష ఘటన..న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో...

భార్యమీద కోపంతో అర్ధరాత్రి అత్త ఇంటికి నిప్పు పెట్టిన క్రిమినల్ అల్లుడు

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురంలో ఘటనవనపర్తి : భార్యతో గొడవపడిన ఒక వ్యక్తితో కోపంతో రగిలిపోయి అత్తింటికి నిప్పు పెట్టాడు. అర్ధరాత్రి...

దర్జాగా రోడ్డు కబ్జా.. ఆపై రౌడీయిజం

బస్తి వాసులు ప్రశ్నిస్తే ..రౌడీలతో బెదురింపులు బల్దియాకు ఫిర్యాదు చేస్తే.. డోంట్ కేర్ కార్పొరేటర్ కు ఫిర్యాదు చేస్తే.. బిజీ బిజీ పోలీసుల వద్దకు వెళితే.. మాకు సంబంధం లేదంటున్నారు ఎవరికి...

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

గత నెల 9న 13 ఏళ్ల బాలికను కారులో ఎత్తుకెళ్లిన దుండగులు శిథిలావస్థకు చేరిన భవంతిలో బంధించి 28 రోజుల పాటు అత్యాచారం బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లికి...

ఆస్తికోసం అత్తని చంపిన అల్లుడు…

అమరావతి : ఆస్తి ఇవ్వలేదని కక్ష కట్టిన అల్లుడు చివరకు అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లాలోని...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు బంగారం పట్టివేత

హైద‌రాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు శుక్ర‌వారం ఉద‌యం త‌నిఖీలు నిర్వ‌హించారు. దుబాయ్ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వద్ద 461 గ్రాముల బంగారాన్ని...

మహేంద్ర ఫైనాన్స్ వేధింపులు తాళలేక ముగ్గురు ఆత్మహత్య..

మహేంద్ర ఫైనాన్స్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబాల నిరసన.. బాధిత కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందించాలి : మందా సైదులు.. మధిర పట్టణంలోని మహేంద్ర ఫైనాన్స్...

కాల్పుల కేసులో ప్రధాన నిందితుని అరెస్ట్‌

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా లోని మానకొండూరూ మండల కేంద్రంలో జరిగిన తుపాకీ పేలుడు సంఘటనలో ప్రధాన నిందితుడిని గురువారం నాడు పోలీసులు అరెస్ట్‌ చేసారు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -