ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో సోదాలు. హైదరాబాద, రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న సోదాలు. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ(ACB) అధికారులు. ల్యాండ్ రికార్డ్స్(Land Records) ఈడిగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు(Illegally Assets) గుర్తింపు. మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లును(Rice Mill) కూడా గుర్తించిన అధికారులు. పలుచోట్ల షెల్ కంపెనీల(Shell companies) పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తింపు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం తో పాటు రాయ్ దుర్గ My Home Bhooja Lo సోదాలు చేస్తున్న ఏసీబీ.
- Advertisement -
