Thursday, March 5, 2026
Homeకరీంనగర్Arepalli | పత్తిచేను లో గుర్తు తెలియని వృద్ధుని శవం లభ్యం

Arepalli | పత్తిచేను లో గుర్తు తెలియని వృద్ధుని శవం లభ్యం

కరీంనగర్ రూరల్ మండలంలోని ఆరేపల్లి గ్రామ శివారులో గల సత్యనేని తిరుపతికి చెందిన పత్తి చేనులో ఒక గుర్తు తెలియని సుమారు 60 సంవత్సరాల వయసు గల వృద్ధుని శవము లభించినట్లు రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. మృతున్ని గుర్తుపట్టుటకు గాను అతడు తెల్లని గడ్డంతో తెల్లని బనియన్ ప్యాంటు ధరించి ఉన్నాడనీ అతని యొక్క ఆచూకీ తెలిసినచో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ( ఫోన్ నంబరు 8712670764 ) రూరల్ ఇన్స్పెక్టర్ తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News