Sunday, September 8, 2024
spot_img

tpcc chief

అధికార దుర్వినియోగం జరక్కుండా చూడండి

నిధుల మళ్లింపు, అసైన్డ్‌ భూముల మార్పు జరుగుతోంది కెసిఆర్‌ అధికార దుర్వినయోగంపై కన్నేయండి సిఇవో వికాస్‌ రాజ్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ.. వినతిపత్రం అందచేత హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ ను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం...

ఎర్రబెల్లి దయాకర్ రావుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

టీడీపీకి ఎర్రబెల్లి నమ్మక ద్రోహం చేశాడన్న రేవంత్ అవినీతి సొమ్మును అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడని ఆరోపణ బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య బీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు వెళ్లడానికి కారణం ఎర్రబెల్లి దయాకరరావే అని చెప్పారు. అప్పట్లో శత్రువులతో...

బీఆర్‌ఎస్‌, బీజేపీ అవిభక్త కవలలు

వారిది ఫెవికాల్‌ బంధం బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నారు మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ బీజేపీ పొత్తును కుదుర్చుకున్నాయని ఆరోపించారు. వారి మధ్య ఉన్న రహస్య స్నేహబంధం మోదీ మాటల్లో తెలిసిందంటూ విమర్శించారు....

రాష్ట్రంలో బీసీల కుల గణన చేపట్టాలి..

సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది.. బీహార్ రాష్ట్రంలో జేడీయూ పార్టీ విజయవంతంగా నిర్వహించింది.. బీసీ కులగణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుంది : రేవంత్.. హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రోజురోజుకి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ...

తెలంగాణకు మోడీ ఇచ్చిన భరోసా ఏమిటి..?

మోదీ.. దేశానికి ప్రధాన మంత్రా? గుజరాత్ కు ప్రధాన మంత్రా? మోదీ పర్యటన ఖర్చుతో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయొచ్చు కేసీఆర్ కుటుంబం అవినీతిపై మోదీ మౌనం ఎందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే మోదీ పర్యటన బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులు.. హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ...

ఒక వందరోజులు ఓపిక పట్టండి..

గ్రూప్ వన్ అభ్యర్థులకు అభయమిచ్చిన రేవంత్ రెడ్డి.. ఇన్ని లీకులు జరుగుతున్నా ఒక్క సమీక్ష నిర్వహించారా..? 1. 92లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్కటైనా నింపారా..? జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలనే ఇంగిత జ్ఞానం సర్కారుకు లేదు.. నిరుద్యోగులకు భరోసా కల్పించగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీయే : రేవంత్.. హైదరాబాద్: గ్రూప్ వన్ ఎగ్జామ్స్‎ని హైకోర్టు రద్దు చేస్తున్నట్టు సంచలన తీర్పు ఇవ్వటంతో...

తెలంగాణ ట్యాగ్ లైన్ తో ఏర్పడిన రాష్ట్రం కాదు..

తెలంగాణ ఏర్పాటు పై రేవంత్ కీలక కామెంట్స్ నీళ్లు, నిధులు, నియామకాలు టీఆర్ఎస్ పార్టీ స్లోగన్ అది దిక్కుమాలిన నినాదం.. మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏ ట్యాగ్‌లైన్‌తోనూ ఏర్పాటు కాలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. నీళ్లు, నిధులు, నియమాకాలు అనేది దిక్కుమాలిన స్లోగన్...

దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు చెల్లు..

నిరంకుశ పాలనకు ఇక చరమగీతం.. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం.. తీవ్రంగా స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌ :కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల గత కొన్నిరోజులుగా ఎటు చూసినా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో...

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి రద్దుచేస్తాం..

ధరణి దందాను బద్దలు కొడతాం.. ధరణితో 35 లక్షల ఎకరాలు లూటీ కలెక్టర్లను అడ్డం పెట్టుకుని భూదోపిడీ విఆర్వోలు చేయాల్సిన పని కేసీఆర్ చేస్తున్నారు అంతకంటే ఆధునిక విధానాన్ని తీసుకొస్తాం పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. అధికారంలోకి రాగానే కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ ధరణిని రద్దు చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో రైతులు అరిగో పడుతున్నారని, భూములు...

కాంగ్రెస్‌కు అడ్డా.. తాండూరు గడ్డ..

కాంగ్రెస్‌ నుంచి గెలిచి వెన్నుపోటు పొడిచాడు.. పైలెట్ రోహిత్ కు ప్రజలే బుద్ది చెబుతారు.. తాండూరు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పిసిసి చీఫ్‌ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న కొడంగల్‌ బిఆర్‌ఎస్‌ నేతలు.. తాండూరు గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా అని.. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీకి ద్రోహం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు పిసిసి చీఫ్‌...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -