Thursday, April 25, 2024

kaleshwaram

కమీషన్ల కోసమే కాళేశ్వరం

కాళేశ్వరంలో కళ్లు బైర్లు కమ్మేలా అవినీతి ప్రాజెక్టుపై 168 పేజీల కాగ్‌ రిపోర్టు కంప్ట్రోలర్‌ & ఆడిటర్‌ జనరల్‌ తన డ్రాఫ్ట్‌ నివేదికలో వెల్లడి ప్రాజెక్టులో అవినీతిని ఎండగట్టిన కాగ్‌ హైదరాబాద్‌ : లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయం.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు.. పెద్ద ఎత్తున అవినీతి.. అంతకుమించి నిధుల గోల్‌మాల్‌ ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇది ఒక...

లక్ష కోట్లు అప్పులు చేసిన నిర్మించిన కాళేశ్వరం

అంధకారంలా మారింది : కిషన్‌రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి : లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భవిష్యత్‌ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం కుంగిన మేడిగడ్డ డ్యామ్‌ను బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, ఎంపీ లక్షణ్‌ పరిశీలించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...

35 అడుగులకు చేరుకోనున్న గోదావరి

కాళేశ్వరం , ఇంద్రావతి నదులనుండి 4.50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి 24 గంటలు పని చేయు విధంగా కంట్రోల్‌ రూంలు జలాశయాల వద్ద గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచాలి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్‌ డా. ప్రియాంక అలాభద్రాచలం : గోదావరికి ఎగువ నున్న కాళేశ్వరం,...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -