రాజకీయ యుద్ధ భూమిలో పోరాటానికి సిద్దమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాగ భూమిలో పూజల్లో పాల్గొన్నారు.. ధర్మ పరిరక్షణ…. ప్రజా సంక్షేమం… సామాజిక పరివర్తన కోరుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ విశిష్ట యాగం చేపట్టారు.. వేదం మంత్రోచ్చారణలతో యాగం సజావుగా సాగింది.. సమాజ సేవ కోసమే జనసేన ఆవిర్భవించిందని.. ప్రజా సంక్షేమం కోసమే...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...