Sunday, September 8, 2024
spot_img

cm revanth reddy

మీ ఆ హక్కు లేదు..

ప్రజల సొమ్మును పందికొక్కుల్ల మేసిన బీఆర్‌ఎస్‌ నేతలు నెలరోజులైనా కాకముందే మాపై విమర్శలా… కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుంది మంచిని జీర్ణించుకోలేకే కేటీఆర్‌ చిల్లర మాటలు తొమ్మదిన్నరేళ్లు తెలంగాణను అడ్డంగా దోచుకున్నారు బీఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు వరంగల్‌ : తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరంలో లోపాలపై న్యాయ...

ప్రక్షాళన దిశగా టీఎస్‌పీఎస్సీ

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ రూపకల్పన ఏది చేసిన పారదర్శకంగా తప్పులు జరుగకుండా చూస్తాం మా ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగదు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు వందేళ్ల చరిత్ర ఉంది.. యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోంది, అవినీతి మరక అంటలేదు అందుకే ఆ పద్దతులను రాష్ట్రంలో అమలు చేయాలనీ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : యూపీఎస్సీ పారదర్శకత పాటిస్తోందని,...

కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు

బుద్వేల్, రాజేంద్రనగర్‌లో భూమిని కేటాయిస్తూ జీవో విడుదల.. వారసత్వ కట్టడంగా పాత భవనం! తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం తెలంగాణ సర్కార్‌ జీవో జారీ చేసిందిరంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్, బుద్వేల్ గ్రామం పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం...

రెండోరోజూ బిజీగా సిఎం రేవంత్‌ రెడ్డి

యూపిపిఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో భేటీ న్యూఢిల్లీ : ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్‌ సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో భేటీ అయ్యారు. రేవంత్‌ తో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి , మరో ఇద్దరు ఐఏఎస్‌లు ఉన్నారు. యూపిపిఎస్సీ పనితీరు...

టార్గెట్‌ ఎంపీ ఎలక్షన్స్‌

అన్ని స్థానాల్లో గెలిచేలా వ్యూహరచన ఆరు గ్యారెంటీలు పక్కా అమలు ఇందుకోసం గ్రామ కమిటీల ఏర్పాటు లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహంపై విస్తృతంగా చర్చ పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గాంధీభవన్‌లో భేటీ హాజరైన పార్టీ నూతన ఇంచర్జ్‌ దీపాదాస్‌ మున్షీ నేడు ఢల్లీికి వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లోక్‌సభ ఎన్నికలపై కీలక సమావేశం దిశానిర్దేశం చేయనున్న ఏఐసీసీ హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌...

బీఆర్ఎస్ అసత్యాలను ప్రచారం చేస్తుంది..

సీఎంపై అనుచిత వాక్యాలు చేస్తే ఊరుకునేది లేదు ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది ప్రజాపాలనలోని కార్యక్రమానికి అనూహ్య స్పందన టీపీసీసీ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ యుగంధర్ హైదరాబాద్ : సీఎంపై ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు అసత్యాలను పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని వాటిని చూస్తూ ఊరుకోబోమని టీపీసీసీ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ యుగంధర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదారి...

ఫికర్ మత్ కరో..

ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం టీపీసీసీ సమావేశంలో సీఎం రేవం త్‌ కీలక నిర్ణయాలు తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మా నం ఓడిపోయిన బీఆర్ఎస్ తన వైఖరి మార్చుకోలేదని ఎద్దేవా పని చేసిన ప్రతీ కార్యకర్తకు కాంగ్రెస్ అవకాశం కలిపిస్తోంది పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపు హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం...

కలిసి పనిచేస్తాం

సీఎం రేవంత్‌తో నీతి ఆయోగ్‌ ఛైర్మన్‌ భేటీ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని హామీ నిధుల విడుదల… అభివృద్దికి సహకరించాలి : సీఎం హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : సచివాలయంలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ కుమార్‌ బేరి బృందం ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి, డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్కలతో సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్ర ప్రగతి,...

మెట్రో విస్తరణ

మెట్రో, ఫార్మాసిటీలను రద్దుచేయం అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నాం ఎల్బీ నగర్‌ నుంచి శంషాబాద్‌కు మెట్రో పొడిగింపు ఎంజిబిఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌కు లైన్‌ ఫార్మాసిటీని ప్రత్యేక క్లస్టర్‌గా అభివృద్ది జర్నలిస్టుల సమస్యలకు త్వరలో పరిష్కారం అధికారులతో సమీక్షలో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : మెట్రో పొడిగింపు, ఫార్మా సిటీలను రద్దు చేయమని, వాటిని స్ట్రీమ్‌లైన్‌ చేసి అందుబాటులోకి తీసుకుని వస్తామని...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -