ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు...మాజీ డీసీపీ రాధాకిషన్రావు వాగ్మూలంలో సంచలన విషయాలు...
BRSకు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు చెప్పిన రాధాకిషన్రావు
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపై రాధాకిషన్రావు నిఘా
కడియం శ్రీహరితో ఉన్న రాజయ్య విభేదాలపై నిఘా
తాండూరు MLAతో పట్నం మహేందర్రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా నిఘా
రేవంత్ రెడ్డి,...
అన్ని వర్గాల ప్రజలను భాష యాసలతో ఆకట్టుకుంటు ప్రచారం
అసద్కు, అక్బర్కు ముచ్చేచెమటలు పట్టిస్తున్న వీరనారి
ప్రత్యర్థులకు అర్థం కాని విధంగా బిజెపి స్టాటజీ
ఓటమి ఎరుగని ఎంఐఎంకు మాధవీ లత సవాల్
అంతుచిక్కని వ్యూహాలతో పాతబస్తీలో బిజెపి పాగా..!
బిజెపి దెబ్బకు తొలిసారి ప్రచారం చేస్తున్న ఎంఐఎం
భాగ్యనగర్ గడ్డ నా అడ్డా అంటూ లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపిన...
కాంగ్రెస్ ప్రభుత్వం పాలించేది కొద్ది రోజులే
కేసీఆర్ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్ చేతులెత్తేస్తుంది
దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కేసీఆర్ పై ఫైర్
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీకి 8 స్థానాలు ఇచ్చినందుకు ప్రజలకు గోషామహల్ ఎమ్మెల్యే కె. రాజాసింగ్ కృతజ్ఞతలు తెలిపారు. మోసం చేసిన కేసీఆర్ను ప్రజలు ఫాంహౌస్...
2 రోజుల క్రితం రైతుబంధు నిధుల విడుదలకి అనుమతి ఇచ్చిన ఈసీ..
రైతు బంధు కు ఇచ్చిన అనుమతి ని ఉపసంహరించుకున్న ఈసీ..
హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసం సిద్దిపేటలో తన నోటి దూల వల్ల ఆగిన రైతు బంధు
తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికలు, 2023 సందర్భంగా ఎంసీసీ మరియు అనుబంధ ఎన్నికల నిభందనలు ఉల్లంఘించిన...
బండి సంజయ్ కు బహిరంగ మద్దతు ప్రకటించిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం
గౌతమినగర్ లో ఇంటింటికీ తిరిగి పువ్వు గుర్తుకు ఓటేయాలంటూ ప్రచారం
దేశం, ధర్మం కోసం ఈసారి కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కే ఓటేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ప్రకటించింది. కరీంనగర్ లోని 10 వేల...
బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్
హైదరాబాద్ : బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీని గెలిపిద్దామని, బీసీరాజ్యం తెచ్చు కుందామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. కరీంనగర్ లోని బీసీ రాజ్యాధికార సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరీం నగర్ ముఖ్య నాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు...
ఊసరవెల్లి లా రంగులు మార్చే నాయకులు అవసరమా
ప్రచారంలో మేము సైతం అంటున్న యువత
ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే నాయకులకు బుద్ధి చెబుదాం
ఇంటింటికి బిజెపి మేనిఫెస్టో తీసుకెళ్దాం
హైదరాబాద్ : దేశం కోసం ధర్మం కోసం పాటుపడే వ్యక్తులను గెలిపించుకుంటే బాగుంటుంది. 30ఏళ్లుగా బీజేపీ పార్టీ సిద్ధాంతాల పట్ల పూర్తి విశ్వాసంతో పనిచేసిన తల్లోజి ఆచారిని కల్వకుర్తి నియోజకవర్గ...
ప్రజా సమస్యలపై అలు పెరుగని పోరాటం చేస్తున్న వీరుడు
వేదిక ఏదైనా ఆయన మాట తుపాకీ తూటా కంటే పదునైంది
నియోజకవర్గంలో పట్టుబట్టి ప్రజా సమస్యలు తీర్చడంలో విక్రమార్కుడు
గెలుపు ఓటములను చిరునవ్వుతో స్వీకరించే గొప్ప నాయకుడు
భక్తిలో భావంలో హనుమంతుడు ఆయనే తల్లోజు ఆచారి
హైదరాబాద్ : కల్వకుర్తి నియోజకవర్గంలో యువతకు ఆరాధ్య దైవం యువతని సన్మార్గంలో నడిపే నాయకుడు...
హైదరాబాద్ : బీఆర్ఎస్, కాంగ్రెస్లు తోడు దొంగలని.. ఎంఐఎం కబంధ హస్తాల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. శుక్రవారం విూట్ ది ప్రెస్లో ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఎన్నికల తర్వాత కలుస్తాయన్నారు. బీజేపీ బీసీని సీఎం చేస్తామంటే.. బీసీలను అవమానించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ బాధ్యత...
బీజేపీ పార్టీ మీడియా సెంటర్లో విడుదల
అదే రోజు తెలంగాణలో అమిత్ షా పర్యటన
25, 26, 27 తేదీలలో మోడీ పర్యటన
పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టిన బీజేపీ
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇక నుంచి...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...