Friday, March 29, 2024

amaravathi

చంద్రబాబుకు ఇంటాబయటా స్టార్‌ కాంపెయినర్లే

జనసేన, బిజెపి, కాంగ్రెస్‌లోనూ ఉన్నారు అమరావతిలో బినామీలు ఉన్నట్లుగా..పార్టీల్లోనూ బినామీలు నాకు మాత్రం ప్రజలే స్టార్‌ కాంపెయినర్లు ఉరవకొండలో ఆసరా నిధుల పంపిణీలో సిఎం జగన్‌ విసుర్లు అనంతపురం : ఏమంచీ చేయని చంద్రబాబుకు స్టార్‌ కాంపెయినర్లు ఉన్నారని..తనకు అలాంటి వారు లేదరని, పైన దేవుడు కింద మీరు ఉన్నారని సిఎం జగన్‌ వ్యాఖ్యానించారు. తను మంచిచేస్తున్నందున లబ్దిపొందుతున్న వారే...

ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం

సిబిఐ విచారణ కోరుతూ..ప్రధాని మోడీకి పవన్‌ కళ్యాణ్‌ లేఖ అమరావతి : ఏపీలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన 5 పేజీల లేఖ రాశారు వైకాపా...

ముంచుకొస్తున్న ‘మిచాంగ్‌’

అమరావతి : ‘మిచాంగ్‌’ తుఫాను డిసెంబర్‌ 4 సాయంత్రం చెన్నై` మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసింది. తుఫాను కారణంగా తిరువళ్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉదయం (శనివారం) అల్పపీడనంగా...

వైసిపితో అవిూతువిూకే టిడిపి సిద్దం

లోకేశ్‌ పాదయాత్రతో మళ్లీ దూకుడు నేడు తిరుమలకు రానున్న బాబు బాబును రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్‌ అమరావతి : ఎపిలో అధికార వైసిపితో అవిూతువిూ అన్నంతగా విపక్ష టిడిపి రాజకీయాలు నెరపుతోంది. ఇటీవలి అనేక అంశాల్లో టిడిపి అనుసరిస్తున్న తీరుతో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. చంద్రబాబు కేసుల్లో బెయిల్‌ పొందారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక తన...

కర్రల సంబరంలో విషాదం..

ముగ్గురు వ్యక్తుల మృత్యువాత.. అమరావతి : దేవరగట్టు కర్రల సంబరం చూసేందుకు ఈసారి ఎప్పుడూ లేని విధంగా ప్రజలు తరలివచ్చారు. తిలకించేందుకు భారీ ఎత్తున చెట్టు ఎక్కారు. బరువు తట్టుకోలేక చెట్టు కూలిపోయింది చెట్టు కింద ఉన్న ముగ్గురు అమాయకులు మృత్యువాత పడ్డారు బాల గణేష్ రామాంజనేయులు ప్రకాష్ అనే ముగ్గురు మృతి చెందారు మరో...

ఆత్మ స్తైర్యం కోల్పోవద్దు .. అధైర్య పడవద్దు..

నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపినటీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, జాతీయ కార్యదర్శి వీరేష్ ముదిరాజ్ లు.. కుటుంబానికి తెలంగాణ టీడీపీ అభిమానులు బాసటగా ఉంటారని హామీ.. ప్రపంచం వ్యాప్తంగా చంద్రబాబు నాయుడికి సంపూర్ణ మద్దతు లభించింది.. ఆయన కడిగిన ముత్యంలా త్వరలో బయటకు వస్తారు : కాసాని జ్ఞానేశ్వర్. హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు...

సిద్దవరం యానాదయ్యకు ఆత్మీయ సన్మానం..

అమరావతి : విజయవాడలో సోమవారం రోజు ఆంద్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆద్వర్యంలో జరిగిన సమావేశంలో ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం సభ్యుడుగా నియమితులైన సిద్దవరం యానదయ్యని ఆత్మీయ సన్మానం చేసిన తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో...

తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు..

సుప్రీం కోర్టులో అక్టోబర్ 4 వ తేదీన లిస్టయిన ఓటు‌కు నోటు కేసు.. అమరావతి : ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది.. 2017లోనే రెండు పిటిషన్లు వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.. తెలంగాణ...

చంద్రబాబు కోసం ప్రజలు ఉద్యమించాలా ?

ఏ పీ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు మోత మోగిద్దాం కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం ప్రజల సొమ్మును దోచుకుంది కాక మోత మోగించాలని అడుగుతున్నారని ఎద్దేవా అమరావతి : ఈ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్యాలెస్ లో ఉన్న సీఎం జగన్ కు...

ఇక ‘సున్నా’ మార్కులొచ్చినా పీజీ సీటు

అమరావతి : ఈ ఏడాది నీట్‌ పీజీ ఎగ్జామ్‌ రాసిన అందరికీ కౌన్సెలింగ్‌ అవకాశం ఇస్తున్నట్టు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ(ఎంసీసీ) ప్రకటించింది. నెగటివ్‌ మార్కులు వచ్చిన అభ్యర్థులు మినహా మిగిలిన వారంతా పీజీ సీటు పొందే వీలు కల్పించింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచన మేరకు, కటాఫ్‌ స్కోర్‌ను జీరోగా నిర్ణయించామని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏటా...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -