మూసీ పునరుజ్జీవనం.. నదికి ఊపిరా? పేదవాడికి ఉరితాడులా? ప్రభుత్వ ప్రకటనల్లో ‘పునరుజ్జీవనం’.. పేదల గుడిసెల ముందు ‘మృత్యుశాసనం! మురికి కూపంలో మొలుస్తున్న వేల కోట్ల కమీషన్ల తామర పువ్వులు.. సామాన్యుడి కంట కన్నీరు పెట్టిస్తూ, పాలకుల ఖజానా నింపుకునే ఈ ‘మూసీ ప్రక్షాళన’ ఎవరి కోసం? అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అరాచకానికి అంతం లేదా? నదికి అందం రావాలి.. కానీ అది పేదవాడి గూడును కూల్చి కాదు. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ ‘రియల్ ఎస్టేట్’ దందాలో.. సామాన్యుడు బలిపశువు కాకూడదు.
- బీ.వీ.ఆర్
- Advertisement -
