మెదక్ ఎంపీ(Medak MP) ఎం.రఘునందన్ రావు శుక్రవారం పటాన్చెరు నియోజకవర్గంలోని కాజిపల్లి గ్రామంలో పర్యటించారు. కాలువలు(Canals), చెరువులు (Ponds) పరిశీలించి ప్రజలతో సమావేశమై వారి సమస్యల(Problems)ను అడిగి తెలుసుకున్నారు. వాటి గురించి సంబంధిత అధికారుల(Officers)తో మాట్లాడి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
- Advertisement -
