బండ్లగూడలో జరిగిన శ్రీ ఐమతాజీ మందిరం (వాడేరు) ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ హాజరయ్యారు. శ్రీ క్షత్రియ సిర్వి సమాజం ఆధ్వర్యంలో ఎంతో శ్రద్ధగా నిర్వహించిన ఈ ధార్మిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మార్వాడీ సహోదరులు, బిజెపి నాయకులు వగ్గుల సుందర్ నారాయణ, సాయి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
