కీసరగుట్ట బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి శనివారం పరిశీలించారు. జాతరలో పట్టిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
- Advertisement -
కీసరగుట్ట బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి శనివారం పరిశీలించారు. జాతరలో పట్టిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.