బుధవారం జరిగిన మోత్కూరు మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకు 86.92 ఓటు శాతం నమోదైంది.మోత్కూర్ మున్సిపల్ ప్రజలు ఎగ్జిక్యూటివ్ పోల్స్ సర్వే నిర్వహిస్తుండగా జనంనాడి ప్రకారం కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం మెండుగా ఉందని,4 బిఆర్ఎస్ పార్టీ మోసం చేసుకునే అవకాశం ఉందని జనం సర్వే. విషయానికి వస్తే చైర్మన్,వైస్ చైర్మన్ లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని జనం నాడి.
- Advertisement -
