కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు(Former Chief Economic Advisor to the Government of India), ప్రముఖ ఆర్థికవేత్త (Distinguished Economist) ప్రొఫెసర్ అరవింద్ సుబ్రమణియన్.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025(Telangana Rising Global Summit-2025)లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్(Telangana Rising 2047 Vision)ను ఆవిష్కరించి, అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని చెప్పారు.
- Advertisement -
