నేటి నా భారతంలో తక్కువ డబ్బులతో అధిక డబ్బులు సంపాదించొచ్చు అంటే నమ్మి మోసపోయే నా నిరుపేదవాళ్ళు ఎందరో…అయిన మన గురించి, మనకు డబ్బుల అవసరం గురించి వాడికేందుకు అని అలోచించడు నా పేదవాడు ఎందుకో మరి….బెట్టింగ్ ల పేరిట ఈ – కేవైసీ అప్డేట్ ల పేరిట నా రైతుల, పేదవాళ్ళ రక్తం నెత్తుటి చుక్కను మింగుతున్న సైబర్ నేరగాళ్లు ఎందరో…. అందుకే సోదర…ఎవరు మనకు డబ్బులు ఊరికే ఇవ్వరు అనేది ఆలోచించాలి…. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త వహిద్దాం… పదిమందికి అవగాహన కల్పిద్దాం…
- మోతే శివకుమార్
- Advertisement -
