Sunday, October 27, 2024
spot_img

క్రైమ్ వార్తలు

అత్యుత్తమ కోచింగ్ హబ్‌ రాజస్థాన్ కోటలో విద్యార్థుల ఆత్మహత్య..

దేశంలోనే అత్యుత్తమ కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్ లోని కోటలో తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే...

సైబర్ క్రైమ్స్ ఎస్.ఐ. రాజేందర్ అరెస్ట్..

డ్రగ్స్ కేసులో నిందితుడిగా తేలిన వైనం..హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో నగరంలో మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. సైబర్‌క్రైమ్‌ ఎస్సై రాజేందర్‌ను పోలీసుల ఆదివారం...

ఆగివున్న రైలు కోచ్‌లో మంట‌లు..

దాదాపు 10 మంది సజీవదహనం..మధురై : త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పున‌లూరు – మ‌ధురై ఎక్స్‌ప్రెస్‌లోని ఓ ప్ర‌యివేటు పార్టీ కోచ్‌లో మంట‌లు...

ల‌క్నో నుంచి రామేశ్వ‌రం వెళ్తున్న మ‌ధురై ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు..

మ‌ధురై ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్ర‌యివేటు పార్టీ కోచ్‌లో మంట‌లు చెల‌రేగి 10 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ల‌క్నో నుంచి రామేశ్వ‌రం వెళ్తున్న ఈ రైలులో శ‌నివారం...

మియాపూర్‌లో దేవేందర్‌పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్‌ నాయర్‌ను అరెస్ట్

మియాపూర్ కాల్పుల కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్‌లో దేవేందర్‌పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్‌ నాయర్‌ను అరెస్ట్ చేశారు. రితీష్‌ నాయర్‌ నెలక్రితం...

నేరాల నియంత్రణపై దృష్టి పెట్టండి

రౌడీ, కేడీలపై నిరంతరంగా నిఘా ఉండాలి. ఖమ్మ పీఎస్‌ను సందర్శించిన పోలీస్‌ కమిషనర్‌..ఖమ్మం క్రైమ్‌ : పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఏ తరహా నేరాలు ఎక్కువ నమోదవుతున్నాయో...

దారి కాచి.. దారుణం..

కత్తులతో నరికి ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య.. ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణమా..? పలు కోణాలలో విచారిస్తున్న పోలీసులు.. కూసుమంచి :నాయకన్ గూడేనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటాచారి (53)...

పొట్టలో దూది మరిచిన వైద్యులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట దర్శన్‌ గడ్డ తండాకు చెందిన రోజా నిండు గర్భిణి.. ఈ నెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు...

కార్మికుల పొట్టకొడుతున్న ఆదిత్య కన్ స్ట్రక్షన్స్..

కూలీలు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా మోసం.. పోలీసులు, బౌన్సర్లతో బెదిరింపులు, దాడులు.. ఆదిత్య నిర్మాణ సంస్థ ముందు కార్మికులు, కూలీల మహా ధర్నా.. పనులు చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడంపై ఆగ్రహం.. హైదరాబాద్...

లక్కీ డ్రా ద్వారామద్యం దుకాణాల కేటాయింపు పూర్తి

ప్రశాంతంగా సాగిన డ్రా ప్రక్రియ - భారీగా హాజరైన దరఖాస్తుదారులుఖమ్మం : నూతన మద్యం పాలసీ 2023-2025 సంవత్సరాల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీ కోసం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -