Thursday, February 12, 2026
Homeనిజామాబాద్‌Yellareddy Mla | ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరు

Yellareddy Mla | ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కొండయ్యగారి మదన్ మోహన్ రావు (Kondayyagari Madan Mohan Rao) ఆధ్యాత్మిక కార్యక్రమం(Spiritual Program)లో పాల్గొన్నారు. రామారెడ్డిలోని శ్రీ కాలభైరవ స్వామి(Sri Kalabhairava Swamy) రథోత్సవానికి (Rathotsavam) ముఖ్య అతిథి(Chief Guest)గా హాజరయ్యారు. ఈ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. వివిధ వర్ణాల పుష్పాలతో అలంకరించిన రథాన్ని శాసన సభ్యుడు ముందుకు లాగారు. తర్వాత.. స్వామి వారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News