Wednesday, February 4, 2026
HomeతెలంగాణWelfare | మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు చేయూత..

Welfare | మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు చేయూత..

  • తెలంగాణ మీడియా ఆధ్వర్యంలో కార్యక్రమం..
  • పెన్షన్ మంజూరు.. చెక్కులు అందించించి గుత్తా సుఖేందర్ రెడ్డి..

ఈరోజు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పెన్షన్ మంజూరు చేస్తూ చెక్కులు ప్రధానం చేశారు.. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా కేశవరావు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News