Sunday, September 8, 2024
spot_img

yadadri

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండల యదగిరిపల్లి కి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

నారసింహుడి సాక్షిగా నయా దందా..

శుభమస్తు టౌన్షిప్ వారి ఇంద్రజాల మహేంద్రజాలం.. అక్రమ దందా చేసే వారి మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది.. నిమిషానికో ఎత్తు.. గంటకో పైఎత్తు వేస్తూ.. అమాయకులను సులువుగా మోసం చేసేస్తూ ఉంటారు.. సులువుగా డబ్బు సంపాదించాలని ఆశపడే వారు వీరి వలలో ఈజీగా చిక్కుకుంటారు.. అలాంటి సరికొత్త మాయాజాలం తెలంగాణ తిరుమలగా ఘనతికెక్కిన యాదాద్రి...

రాజపేట గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపిఆర్ధిక సాయం అందజేసిన కల్లూరి రాంచంద్రా రెడ్డి..

యాదాద్రి భువనగిరి జిల్లా, రాజపేట మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాల పెంపు, పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కారోబార్ పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని రాష్ట్ర వ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతూ వారికి సంఘీభావం తెలియజేశారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రాంచంద్రా రెడ్డి.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -