ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ : ముఖ్యమంత్రి జగన్కు విజ్ఞప్తి ప్యాలస్ విడిచి జనంలోకి రావాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు చేశారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పొలాలు ఎడారులుగా మారుతున్న పరిస్థితి నెలకొందని.. ముఖ్యమంత్రి పొలం బాట పట్టాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితి వలన పొలాలు ఎండిపోయి...
చంద్రబాబుకు సంఘీభావంగా మరో కార్యక్రమానికి టీడీపీ పిలుపు
రేపు రాత్రి ఇళ్లో లైట్లు ఆపేద్దామన్న లోకేశ్
దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు వెలిగించాలని విన్నపం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇటీవల మోత మోగిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా 'కాంతితో...
తెలంగాణలో పుంజుకుంటున్న తెలుగుదేశం..
చంద్రబాబు అరెస్టు నిరసిస్తున్న తెలంగాణ ప్రజలు..
రాజకీయంగా కలిసివచ్చే అంశంగా చెబుతున్న విశ్లేషకులు..
తెలంగాణాలో టీడీపీ సానుభూతిపరులున్నారన్నది వాస్తవం..
టీడీపీ బలపడడంతో ఏపార్టీకి లాభం..? ఏపార్టీకి నష్టం..?
ఇప్పటికే అంచనాలు మొదలుపెట్టిన రాజకీయ విశ్లేషకులు..
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్తో టిడిపికి మరింత ప్రజాదరణ పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో క్రమంగా సానుభూతి పెరుగుతోంది....
కోనసీమ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఎఫ్ఐఆర్లో పేరు లేదని.. ఎందుకు అరెస్టో తెలియదని.. ఇదే రాజారెడ్డి రాజ్యాంగమని.. నారా లోకేష్ తెలిపారు. ‘పిచ్చోడు లండన్ కి… మంచోడు జైలుకి… ఇది...
ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్న
ఆంధ్రజ్యోతి, టీవీ5 మినహా మిగిలిన వాళ్లు ప్రశ్నలు వేయాలన్న మంత్రి
మీడియా సంస్థలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లను వైసీపీ నేతలు ఎల్లో మీడియా అంటూ ఎప్పుడూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ రెండు సంస్థలపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ తన వ్యతిరేకతను వ్యక్తం...
అనారోగ్యంతో మృతి చెందిన సీహెచ్ వీఎం కృష్ణారావు
తీవ్ర విచారం వ్యక్తం చేసిన నారా లోకేశ్
సీనియర్ జర్నలిస్టుగా విశేష సేవలందించారని వెల్లడి
కృష్ణారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు అన్న బాలకృష్ణ
హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సీహెచ్ వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణారావు.. గురువారం హైదరాబాద్లో...
న్యూ జెర్సీ, తానా సభల్లో టీడీపీ సమావేశంలో జై ఎన్టీఆర్ నినాదం తీసుకురావడంతో.. రెచ్చిపోయిన లోకేష్ అభిమానులు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం ఏమిటంటూ ప్రశ్నించారు.. దీంతో వివాదం రాజుకుంది.. ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది.. చొక్కాలు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు. టీడీపీ ఎన్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...