Friday, March 29, 2024

kodandaram

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఇద్దరు ఎమ్మెల్సీలు

హైదరాబాద్ : గవర్నర్‌ కోటాలో నియితులైన ఇద్దరు ఎమ్మెల్సీలు కోదండరామ్‌, అవిూర్‌ అలీఖాన్‌ను శనివారం సచివాలయంలో సిఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరిని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అమోదించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం, విూర్‌ అవిూర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు. వీరిద్దర్ని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక...

కోదండరామ్‌, ప్రవీణ్‌ కుమార్‌ల గృహనిర్బంధం

గ్రూప్‌-2 వాయిదా కోరుతూ దీక్షకు పిలుపు అఖిలిపక్షం పిలుపుతో పోలీసుల అప్రమత్తం హైదరాబాద్‌ : తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం, బిఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గ్రూప్‌2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ శనివారం గన్‌ పార్క్‌ వద్ద దీక్షకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్లకుండా...

పద్మశాలీ భవన్ లో రసాభసా గా మారిన బీసీ బంధు సమావేశం..

బీసీలను చీల్చుతున్న ప్రభుత్వ కుట్రలో భాగస్వామ్యులుగా కులసంఘ నాయకులు.. చేనేత వర్గానికి తీవ్రంగా నష్టం వాటిల్లినా,400 మంది నేతన్నలు ఆత్మహత్య పాలయినాప్రభుత్వాన్ని ప్రశ్నించని పద్మశాలీ భవన్ నేతలు; రెండు వారాల వ్యవధిలో చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వంఆదుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం .. కుల సంఘాల భవనాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారు..బీసీలకుఇప్పుడు కావాల్సింది పథకాలు కాదు, అధికారంలో...

చాయ్_ముచ్చట అందెశ్రీ కోదండరాం

అందెశ్రీ కోదండరాం వరంగల్ సమావేశానికి వెళ్తూ మార్గ మధ్యలో కోదండరాం సార్ మరియు అందెశ్రీ గార్ల చాయ్ ముచ్చట…
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -