జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదిరి ఎన్నికలు
ముఖ్యఅతిథిగా మొయినాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ రామచంద్రయ్య
"ప్రజాస్వామ్య విజయానికి చైతన్యవంతమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఓటర్లు మూల స్తంభం" అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు పేర్కొన్నారు.. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోల్కట్ట నందు మాదిరి ఎన్నికలను (మాక్ పోలింగ్) సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు వాణి సక్కుబాయి ఆధ్వర్యంలో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...