మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
సంగారెడ్డి : అందోల్లో అభివృద్ధి పనులను ఆపాలని మంత్రి దామోదర రాజనర్సింహ చూస్తున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. మంగళవారం ఆయన సంగారెడ్డిలో మీడియా సమావేశంలో మంత్రిపై నిప్పులు చెరిగారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆందోల్ నియోజకవర్గంలో ఎస్డీఎఫ్, సీడీపీ నిధులతో అభివృద్ధి పనులు...
అరుదైన ఘనత సాధించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె..
ఒక గిరిజన అమ్మాయి 100 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో న్యాయ కళాశాలలో ఒక మహిళా ప్రొఫసర్ గా నియమాకావటం ఇదే తొలిసారి. ఇది ఎలా సాధ్యమయ్యింది? ఎన్నో అవరోధాలను అధిగమించింది, ఎన్నో అవమానాలను గుండెల్లో దాచుకుంది. తన మూలలను మరవని కారణంగానే ఈ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...