Thursday, September 19, 2024
spot_img

etela rajendar

మొన్నటి ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలే

ఎన్నికల్లో ఫలితాలు బీజేపీని నిరాశపరిచాయి గజ్వెల్‌ కార్యకర్ల భేటీలో ఈటెల రాజేందర్‌ సిద్దిపేట : తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగివుంటే ఫలితాలు మరోలా ఉండేవని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగలేదన్నారు. అలా జరిగే ఉంటే ప్రజలు, ధర్మం, న్యాయం గెలిచేవన్నారు. శుక్రవారం గజ్వేల్‌ పట్టణంలో బీజేపీ...

తెలంగాణలో అవినీతి పరిపాలన

కేసీఆర్‌కు అవకాశమిస్తే ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కే పరిమితం నవంబర్ 30 వ తర్వాత తెలంగాణలో బీజేపీ సర్కారు డబల్ ఇంజన్ సర్కార్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే పాలమూరులో బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి మద్దతుగా ఈటల ప్రచారం మహబూబ్ నగర్ : తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయటం బీజేపీ లక్ష్యమని బీజేపీ జాతీయ...

మోసకారి ఎవరైనా ఉంటే అది కేసీఆరే

రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన ఘనుడు కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి.. కల్వకుర్తి ముద్దు బిడ్డ మన ఆచారన్న ఆచారిని గెలిపించుకుందాం.. అభివృద్ధికి బాటలు వేద్దాం ప్రజా సమస్యలపై అలు పెరుగని పోరాటం నాయకుడు తల్లోజు ఆచారికి మద్దతుగా ఈటల రాజేందర్ ప్రచారం కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే బడుగు బలహీన వర్గాల కు చెందిన...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -