Sunday, September 8, 2024
spot_img

congress government

ఆర్థిక ప్రగతిపై ఆస్తుల జాబితా విడుదల చేసిన బీఆర్‌ఎస్‌

కేసీఆర్‌ హయాంలో సృష్టించిన అభివృద్ధిపై డాక్యుమెంట్‌ హైదరాబాద్‌ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుయుక్తులకు చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో కేసీఆర్‌ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడించింది. అసెంబ్లీ...

తెలంగాణ పరిస్థితి కూడా ఇంతేనా

హామీలు గుప్పించి మోసం చేస్తారా కర్నాటక సిఎం వ్యాఖ్యలపై కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ యుద్దానికి దిగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో అప్పులు ఉన్నాయంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సాకులు చెబుతున్నారంటూ గులాబీ నేతలు ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు తాజాగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే...

ప్రజావాణికి భారీగా స్పందన

ప్రలు తరలి రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ప్రజావాణి కార్యక్రమానికి జనసందోహం పెరిగింది. ప్రజాభవన్‌లో ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. ఉదయం 10...

తెల్ల రేషన్‌ కార్డుల గుట్టు తేలేనా?

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పాలనలో పౌరసరఫరాల విభాగాన్ని అల్లకల్లోలం చేశారని, ఆ శాఖ వద్ద 90లక్షల టన్నుల ధాన్యానికి లెక్కల్లేవని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిజానికి ఇదంతా ఎక్కడికి పోయిందన్న చర్చ సాగుతోంది. దీనిని మిల్లర్లు అమ్ముకున్నారా అన్న నిజం తేలాల్సి ఉంది. ఈ ధాన్యం ఉందా.. లేదా.. మిల్లర్లు అమ్ముకున్నరా.. ఉంటే ఎక్కడుంది...

కార్మికుల పొట్ట కొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..

మార్పు అంటే ఇదేనా.. వేలాదిగా తరలిన ఆటో కార్మికులు.. భారీ ర్యాలీ… స్తంభించిన ట్రాఫిక్‌.. నర్సంపేట : నర్సంపేట పట్టణంలో నవ తెలంగాణ ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని వారి కుటుంబాల ను వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ నర్సంపేట పట్టణంలో అంబేద్కర్‌ సెంటర్‌ నుండి వరం గల్‌ రోడ్డు కూడలి...

తెలంగాణలో ఐఏఎస్‌ ల బదిలీలు

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం వైద్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా… ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు సర్కారు తాజాగా రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ లకు స్థానచలనం తెలంగాణలో నూతనంగా అధికారం చేపట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు చేస్తోంది. తాజాగా, 11 మంది...

తెలంగాణను అప్పులకుప్పగా చేశారు

మిగులు బడ్జెట్‌తో ఇస్తే ఐదులక్షల కోట్ల అప్పు పెట్టారు కెటిఆర్‌ వ్యాఖ్యలపై డిప్యూటి సిఎం భట్టి ఆగ్రహం హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల పాలనపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ...

ప్రజావాణికి వినతుల వెల్లువ..

తెల్లవారుజాము నుంచే ప్రజాభవన్‌ ముందు బారులు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం ఇచ్చేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు కిలోమీటర్‌ మేర అర్జీదారుల బారులు ప్రజాసమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి తమ కష్టాలు...

ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు

తెలంగాణలో మొదటిసారి ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తనదైన నిర్ణయాల తీసుకుంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ విప్‌ల నియామకంలో కొత్తవారికి ప్రాధాన్యత హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వ విప్‌ లుగా నలుగురు ఎమ్మెల్యేలు నియమితులయ్యారు. అసెంబ్లీలో విప్‌లను నియమించడం ఆనవాయితీ. అధికార పార్టీకి చెందిన వారిని నియమిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిసారి ఎమ్మెల్యేలుగా...

పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రులు

జిల్లాలో పర్యటించిన మంత్రులు ఘనస్వాగతం పలికిన పార్టీశ్రేణులు పాల్వంచ (ఆదాబ్‌ హైదరాబాద్‌): డిప్యూటీ సిఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు పదవీ బాధ్యతలు చేపట్టారు. కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆదివారం మంత్రులకు జిల్లాలో అడుగడుగునా కాంగ్రెస్‌, సిపిఐ, తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌టిపి శ్రేణులు భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. పాల్వంచ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -