Sunday, September 8, 2024
spot_img

congress government

అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ఎలా నింపాలి.. ఏయే పత్రాలు కావాలి?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలపై అమలపై ప్రత్యేక దృష్టి సారించింది.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీయిచ్చిన హస్తం పార్టీ.. తమ కార్యాచరణను బుధవారం ప్రకటించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించి 6 గ్యారెంటీలకు...

పోలీసుల అదుపులో రైస్ మిల్లర్.!

ప్రభుత్వ వడ్లు అమ్ముకున్న పాత కేసులో రైస్ మిల్లర్ అరెస్ట్! సూర్యాపేటలో జరిగిన ధాన్యం, సి.ఎం.ఆర్ దందాపై మంత్రి సీరియస్.. సివిల్ సప్లయ్ కమిషనర్ గా ఐ.పి.ఎస్.. వేట మొదలుపెట్టిన పోలీస్… అవినీతి మిల్లర్లకు ఇకనుంచి జోలపాటే… బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో పాతరేసిన కేసులను తిరగతోడుతున్న నూతన ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల హర్షనీయం.. ఆదాబ్ హైదరాబాద్, తెలంగాణ బ్యూరో : గతమంతా...

ప్రజారంజక పాలనందిస్తాం

ప్రజాదర్బార్‌ వినతులను పరిష్కరిస్తాం బీఆర్‌ఎస్‌ నాయకుల అరాచకాలను బయటకు తీస్తాం అవినీతికి సహకరించిన అధికారుల భరతం పడతాం కేసీఆర్‌ పాలన గుర్తుకొస్తే ఒళ్ళు జలదరిస్తుంది కేసీఆర్‌ తొమ్మిదిన్నర ఏళ్ల పాలన అస్తవ్యస్తం పదేళ్లుగా నరకయాతన అనుభవించిన ప్రజలు ప్రజాపాలన దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు ప్రజలు కోరుకునే పాలనను అందిస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన అందిస్తామన్న...

మాట తప్పడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది

హామీల అమలులో కాంగ్రెస్‌ వెనుకంజ ఎమ్మెల్సీ కవిత విమర్శలు హైదరాబాద్‌ : మాట తప్పడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ అయోమయంలో ఉందని, ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. హిజాబ్‌ వివాదానికి సంబంధించి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపైనా తీవ్ర...

6 గ్యారంటీలు.. గ్యారంటీ

ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు అప్లికేషన్లతో గుమ్మం దగ్గరికే ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల ముందు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్‌ ఎన్నికల్లో గెలిచి రేవంత్‌ రెడ్డి సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు పథకాల్లో ఎలాంటి కోత విధించమన్న ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు చేసిన సర్కార్‌ మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో...

అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్..

అయన జీవితమంతా అవినీతిమయమే.. బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు.. కోర్టు మొట్టికాయలు వేసినా నిస్సిగ్గుగా విధులు.. ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా మారని బుద్ధి.. అక్రమ ఆస్తులు కూడగట్టడంలో ఈయన దిట్ట.. బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో అడ్డు అదుపులేని ఆగడాలు.. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపైదృష్టి సారించాలంటున్న సామాజిక వేత్తలు.. ఆయన వెలగబెట్టేది అత్యున్నత వుద్యోగం.. బ్యూరోక్రాట్ గా సవాళ్ళను ఎదుర్కొనే...

వైఎస్‌ఆర్‌ జెంటిల్‌మెన్‌

ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు రావడంలో వైఎస్‌ఆర్‌ పాత్ర మేము ఈ పార్టీకి బీ టీమ్‌ కాదు.. ప్రాణాలైనా విడుస్తాం.. బీజేపీతో కలువం బీఆర్‌ఎస్‌ హయాంలో పాతబస్తీ అభివృద్ధి ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలి అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డికి అక్బరుద్దీన్‌ కౌంటర్‌ విద్యుత్‌ బకాయిలపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి , ఎంఐఎం శాసనసభాపక్షనేత...

నేను పార్టీలు మారింది వారికోసమే..

పార్టీ మారానని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు.. తాను ప్రజల కోసమే పార్టీ మారినట్లు చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ది మూడు పార్టీలు మారిన చరిత్ర అంటూ వ్యాఖ్య జగదీశ్ రెడ్డికి వేల కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయి? తాను పార్టీ మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్...

మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ

విద్యుత్ రంగంలో జరిగిన స్కాంలపై విచారణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన షబ్బీర్ అలీని, అజారుద్దీన్‌ను ఓడించేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం అదే మజ్లిస్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్న తాము ఎవరికీ భయపడమన్న అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ శాసన సభలో విద్యుత్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీ...

నామినేటెడ్‌ పదవులపై నేతల ఆశలు

నామినేటెడ్‌, ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్ర పోటీ ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం కాంగ్రెస్‌ పెద్దల చుట్టూ తిరుగుతున్న పలువురు హైదరాబాద్‌ : కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తమకు నామినేటెడ్‌ పదవులు దక్కుతాయని మైనార్టీ నేతలంతా క్యూ కడుతున్నారు. నామినేటెడ్‌, ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరికొందరు ఎమ్మెల్సీ కోటాలో మంత్రులు కావాలని ఆరాటపడుతున్నారు. అంతటితో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -