ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన అత్త పేరుపై దొంగ ఆదాయ సర్టిఫికెట్లు చూయించి రూ.19 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ కాజేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. సుధీర్ రెడ్డి అత్త, మామలకు చికిత్స కోసం సరూర్ నగర్ లో తక్కువ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...