మాడ్రిడ్ : తల్లి పాలపై విశ్లేషణల ద్వారా రొమ్ము క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చని స్పెయిన్ పరిశోధకులు వెల్లడిరచారు. రొమ్ముక్యాన్సర్కు కారకమయ్యే ట్యూమర్ డీఎన్ఏ రొమ్ము క్యాన్సర్ ఉన్న తల్లుల పాలల్లోనూ ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. స్పెయిన్లోని వాల్ డీ హెబ్రాన్ యూనివర్సిటీ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రూప్ హెడ్ డా.క్రిస్టినా సౌరా నేతృత్వంలో ఈ పరిశోధనలు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...