ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్కు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరుగనున్న మెగాటోర్నీ కోసం భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) శనివారం జట్టును ప్రకటించింది. మొత్తం 13 మంది బాక్సర్లను ఎంపిక చేయగా, ఇందులో ఆరుగురు మహిళా బాక్సర్లు ఉన్నారు. న్యూఢిల్లీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...