Wednesday, February 11, 2026
HomeజాతీయంPadma Awards | తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికి పద్మ అవార్డ్స్

Padma Awards | తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికి పద్మ అవార్డ్స్

ఈ ఏడాదికి సంబంధించిన పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మంది పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ ఇచ్చారు. ఫేమస్ క్యాన్సర్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని పద్మభూషణ్ వరించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 11 మందికి పద్మశ్రీ వచ్చాయి. వారు.. డాక్టర్ కుమార్ స్వామి తంగరాజ్(సీసీఎంబీ సైంటిస్ట్), రామారెడ్డి(పశు సంవర్థక, పాడి పరిశ్రమ), రాజేంద్ర ప్రసాద్(సినీ నటుడు), మురళీ మోహన్(వ్యాపారం), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్‌, పాల్కొండ్ విజయ్ ఆనంద్ రెడ్డి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్ర, గూడూరు వెంకట్రావ్, దీపికారెడ్డి, చంద్రమౌళి. మిగతా కొంత మంది పద్మశ్రీ విజేతల వివరాలు రాష్ట్రాల వారీగా..

1) అంకె గౌడ (కర్ణాటక)
2) అర్మిడ ఫెర్నాండెజ్‌ (మహారాష్ట్ర)
3) భగవాన్‌దాస్‌ రాయికర్‌ (మధ్యప్రదేశ్‌)
4) భిక్‌ల్యా లదక్య దిండా (మహారాష్ట్ర)
5) బ్రిజ్‌లాల్‌ భట్‌ (జమ్ముకశ్మీర్‌)
6) బుద్రి తాటి (ఛత్తీస్‌గడ్‌)
7) చరణ్‌ హెంబ్రామ్‌ (ఒడిశా)
8) చిరంజి లాల్‌యాదవ్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)
9) ధార్మిక్‌లాల్‌ చునిలాల్‌ పాండ్య (గుజరాత్‌)
10) గఫ్రుద్దీన్‌ మెవాటి జోగి (రాజస్థాన్‌)
11) హాలీ వార్‌ (మేఘాలయ)
12) ఇంద్రజిత్‌ సింగ్‌ సిద్దు (చండీగఢ్‌)
13) కె. పజనీవెల్‌ (పుదుచ్చెరి)
14) కైలాశ్‌ చంద్ర పంత్‌ (మధ్యప్రదేశ్‌)
15) ఖేమ్‌ రాజ్‌ సుంద్రియాల్‌ (హరియానా)
16) కొల్లాక్కయిల్‌ దేవకి అమ్మ జీ (కేరళ)
17) కుమారస్వామి తంగరాజ్‌ (తెలంగాణ)
18) మహేంద్ర కుమార్‌ మిశ్రా (ఒడిశా)
19) మిర్‌ హజీభాయ్‌ కసమ్‌భాయ్‌ (గుజరాత్‌)
20) మోహన్‌ నాగర్‌ (మధ్యప్రదేశ్‌)
21) నరేష్‌ చంద్ర దేవ్‌ వర్మ (త్రిపుర)
22) నీలేష్‌ వినోద్‌చంద్ర మండేవాలా (గుజరాత్‌)
23) నూరుద్దీన్‌ అహ్మద్‌ (అస్సాం)
24) ఒతువర్‌ తిరుత్తణి స్వామి నాథన్‌ (తమిళనాడు)
25) పద్మ గుర్మీత్‌ (లద్ధాఖ్‌)
26) పోకిలా లెక్తెపి

- Advertisement -
RELATED ARTICLES

Latest News