మల్కాజిగిరి నియోజకవర్గం, వెంకటాపురం డివిజన్ కు చెందిన ఎం. బాలరాజ్ కు సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరైన 48000 వేల రూపాయల చెక్కును సోమవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలతో కలిసి లబ్ధిదారుడికి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, కరంచంద్ సురేష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
