Sunday, October 27, 2024
spot_img

క్రైమ్ వార్తలు

ఓయూలో మైనంపల్లి దిష్టిబొమ్మ దగ్ధం..

హైదరాబాద్తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై, మైనంపల్లి హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద...

విద్యార్థులా..? గ్యాంగ్ స్టర్ లా..?

స్టూడెంట్స్ రూంలో డేంజరస్ వెపన్స్.. పుస్తకాల స్థానంలో మారణాయుధాలు.. యూపీ ప్రయాగ్ రాజ్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన.. వేళ్ళూనుకుపోతున్న గన్స్ కల్చర్.. వివరాలు తెలిపిన ప్రయాగ్ రాజ్ పోలీసులు.. లక్నో: ఇద్దరు విద్యార్ధుల...

ఖజానా దివాలా తీయడం వల్లే ముందస్తు మద్యం టెండర్లు

భూములమ్మి, మద్యం సొమ్ముతో ఖజనాను నింపాలనుకుంటున్నారు) పెద్దపల్లి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ‘దిశ’ కంటే ఘోరం 4గురు గ్యాంగ్ రేప్ చేశారని బాధిత బాలిక చెప్పినా చర్యలేవి? దోషులను...

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి : కోటి రెడ్డి ఐపిఎస్‌

బంగారు జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దు ఎక్కడైనా మత్తు పదార్థాల అమ్ముతున్నట్టు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి ప్రజల్ని కోరిన జిల్లా ఎస్పీ ఎన్‌.కోటి రెడ్డి ఐపిఎస్‌వికారాబాద్‌...

అక్రమ సంబంధం కారణంగా భార్యని దారుణంగా చంపినా భర్త ….

గ్వాలియర్‌: పెళ్లి సందర్భంగా ఒకరికొకరు ఎన్నో బాసలు చేసుకుంటారు. తమ దాంపత్య జీవితం గురించి ఎన్నెన్నో కలలు గంటారు. కానీ, ఆ తర్వాత ఏ చిన్న...

హైదరాబాద్‌లో చెలరేగిపోతున్న బెగ్గింగ్ మాఫియా..

గుట్టు రట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. నిర్వాహాకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 23 మంది బిచ్చగాళ్లను రెస్క్యూ హోంలకు తరలింపు.. జీవితంలో ఏపనీ చేయలేని దుస్థిలో ఉన్న వారు అడుక్కుంటూ...

చేవెళ్లలో భగ్గుమన్న భూ దందా…

ఏంఆర్ఓ ఆఫీస్ ముందే తన్నులాట.. అగ్రిమెంట్ చేసి రూ 6 కోట్లు తీసుకున్నబాలగోని బాల్‌ రాజ్‌గౌడ్ అనే రియ‌ల్ట‌ర్.. బౌన్సర్లతో ఐదుగురిపై దాడి చేయించిన వైనం.. గాయాలతో పోలీస్ స్టేషన్‌...

టి.ఎస్.పీ.ఎస్.సి. పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్..

మొత్తం 99 కి చేరిన అరెస్ట్ అయిన వారి సంఖ్య.. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు అరెస్టుల పర్వం.. మాజీ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ.. హైదరాబాద్...

తాగి రాంగ్ రూట్‌లో లారీ నడిపి ఆటోను ఢీకొట్టిన డ్రైవర్..

వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ప్రమాదం ఆరుగురు మృతి, మరొకరి పరిస్థితి విషమం వరంగల్‌ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న...

బెదిరించే ప్రయత్నంలో ప్రమాదం..చికిత్స పొందుతూ కన్నుమూసిన తల్లి

ఆసుపత్రికి తరలించిన ఇరుగుపొరుగు కోయంబత్తూరులోని అప్పనేకర్ రోడ్డులో ఘటన స్కూలుకు వెళ్లనని మారాం చేస్తున్న కొడుకును బెదిరించి దారికి తెచ్చుకోవాలని ఓ తల్లి చేసిన ప్రయత్నం విషాదాంతంగా మారింది....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -