Sunday, October 27, 2024
spot_img

క్రైమ్ వార్తలు

మద్యానికి బానిస అయ్యి మత్తులో కూతుళ్ళని హత్య చేసి తాను ఆత్మ హత్య చేసుకున్న తండ్రి …..

కొట్టాయం: రోజూ మద్యం తాగివచ్చి అతడు పెట్టే టార్చర్‌ భరించలేక 16 ఏళ్లుగా కాపురం చేసిన అతని భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే,...

ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న న్యాయవాది..

నార్సింగిలో వెలుగు చూసిన విషాద ఘటనరంగారెడ్డి : జిల్లాలోని నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. నార్సింగి, పుప్పాల్ గూడలో ముఖర్జీ అనే న్యాయవాది తన గదిలో...

ఏడుపాయల గుడిలో దొంగలుపడ్డారా.. ?

అమ్మవారి ఆభరణాలు నిజంగానే చోరీకి గురయ్యాయా.. ? నిజమైన నగలను మార్చి గిల్టీ నగలు అలంకరిస్తున్నారా.. ? సుమారు రూ. 4 కోట్ల విలువైన బంగారు నగలను ఈవో...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న పోలీస్ అధికారులు..

హైద‌రాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుకున్నారు. రూ. 50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగ‌పూర్,...

అక్కను చంపింది చెల్లె చందనే..

దీప్తి మృతి కేసును ఛేదించిన పోలీసులు చెల్లి చందనే అక్కను చంపినట్టు తేల్చిన పోలీసులు ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపేసిన చెల్లి అరెస్టైన వారిలో బాయ్ ఫ్రెండ్, ప్రియుడి...

షీటీమ్స్‌తో మహిళల భద్రతకు మరింత భరోసా

విద్యాసంస్థల వద్ద, రద్దీ ప్రదేశాల్లో షీటీమ్స్‌ నిరంతరం నిఘా వివరాలు వెల్లడిరచిన ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్‌ఖమ్మం : జిల్లాలో షీ టీమ్‌ సిబ్బంది మహిళలను,...

ఆదిలాబాద్‌లో భార్యను హత్య చేసిన భర్త

వివాహమైన నాలుగు నెలలకే భార్యపై అనుమానం ఈ తెల్లవారుజామున హత్యచేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు ఆగివున్న లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి ఆదిలాబాద్ : వివాహమై నాలుగు నెలలు కూడా...

కీలకం కానున్న ఎస్.ఐ. రాజేందర్ ఫోన్ డేటా..

ఆరా తీస్తున్న పోలీసులు.. ఈ నెల 26న రాజేందర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎస్సై డ్రగ్స్ షెడ్లర్ల వివరాలు రాబట్టే ప్రయత్నం.. హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో హైదరాబాద్‌...

హైదరాబాద్‌లో రేవ్‌పార్టీ…

సినీ నిర్మాతతో పాటు మిగతా ఐదురుగురు ప్రముఖులు అరెస్టుహైదరాబాద్‌ మాదాపూర్‌లో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. మాదాపూర్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో...

శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు..

బెదిరింపు మెయిల్స్ తో భయాందోళనలో ప్రయాణీకులు.. పోలీసులను ఆశ్రయించిన ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ అధికారి.. ఫేక్ మెయిల్ గా తేలడంతో ఊపిరిపీల్చుకున్న సిబ్బంది.. హైదరాబాద్ : నిత్యం వేలాది మంది...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -