Sunday, October 27, 2024
spot_img

క్రైమ్ వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి… ఇద్దరికి గాయాలు

ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. కారును బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా...

జవహర్‌ నగర్‌ హత్య కేసును చేదించిన పోలీసులు..

జవహర్‌ నగర్‌ : జవహర్‌ నగర్‌ రియాల్టర్‌ చాట్ల వేణు హత్య కేసులో నింది తులను మంగళవారం ఉదయం అరెస్టు చేయడం జరిగింది. జవహర్‌ నగర్‌...

డ్రగ్స్‌ సప్లై కేసులో లేడి కిలాడి అనురాధ అరెస్ట్‌..

48 గ్రాముల ఎం.డీ.ఎం.ఏ., 8 గ్రాముల క్రషింగ్, 51 గ్రాముల కొకైన్ సీజ్.. భర్తనుండి డైవర్స్ తీసుకున్న మహిళ చేస్తున్న దందా.. గోవాలో జేమ్స్ అనే నైజీరియన్ తో...

అసోంలో రూ. 21 కోట్ల విలువ చేసే హెరాయిన్ ప‌ట్టివేత‌..

గోహతి : అసోంలోని జోరాబ‌త్ ఏరియాలో ఆదివారం రాత్రి గువ‌హ‌టి పోలీసులు విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. త‌నిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. మొత్తం 198...

మృత్యువుతో పోరాడి ఓడిన హోంగార్డ్

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస తన భర్త రవీందర్‌ను హత్య చేశారనన్న భార్య హోంగార్డులు ఆందోళనకు దిగకుండా పోలీసుల చర్చలుహైదరాబాద్‌ : ఆత్మహత్యాయత్నం చేసుకొని అపోలో డీఆర్డీఓ...

కర్నూలు లో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య..

బాత్‌రూమ్‌లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యఅమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ బాత్‌రూమ్‌లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం పోలీసు...

సోదరుడి భార్య కోసం ఆత్మహత్య చేసుకున్న తమ్ముడు..

వదినతో అక్రమ సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకుంటా అని వేధింపులు అందుకు ఆమె నిరాకరించటంతో ఆత్మహత్యఅన్న భార్యతో ప్రేమలో పడిన ఓ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. వదినతో...

సైబర్ ఆధారిత నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రణాళికలు పోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి ఈనెల 9న జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలి సమీక్ష సమావేశంలో...

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఎస్‌ఐ రాజేందర్‌..

నార్కోటిక్స్‌ విభాగంలో పని చేస్తూ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఎస్‌ఐ రాజేందర్‌ను కూకట్‌పల్లి కోర్టు పోలీస్‌ కస్టడీకి అనుమతి ఇచ్చింది. రెండురోజుల పాటు రాజేందర్‌ను రాయదుర్గం...

కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్త….

క‌ట్నం కోసం భార్య‌ను బావిలో వేలాడ‌దీశాడు..భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం వెలుగుచూసింది. క‌ట్నం కోసం డిమాండ్ చేస్తూ భార్య‌ను బావిలో వేలాడ‌దీసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -