Monday, October 28, 2024
spot_img

క్రైమ్ వార్తలు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ దందా..

నవదీప్ విచారణ తర్వాత మరో ఇద్దరు సినీ ప్రముఖులు అరెస్టు.. మరోసారి నవదీప్ ను విచారణకు పిలిచే అవకాశం.. హైదరాబాద్ : టాలీవుడ్‎లో మరోసారి డ్రగ్స్ దుమారం తెరపైకి...

కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య..

శవాన్ని తెచ్చి అతడి ఇంటిముందు పడవేసిన హంతకులు.. పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలో చోటుచేసుకున్న ఘటన.. కపుర్తలా : పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో ఓ యువ కబడ్డీ ప్లేయర్‌ దారుణ...

బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై కేసు..

నార్సింగి భూ వివాదంలో గుండు శ్రవణ్ ఫిర్యాదు.. ఈ ఘటన రాజకీయ ప్రాధాన్యత సంచరించుకుంది.. నార్సింగి పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎమ్మెల్సీ దౌర్జన్యాన్ని అప్పుడే వెలుగులోకి...

రెచ్చిపోతున్న ఇసుక మాఫియా..

అరికట్టడంలో విఫలం అవుతున్న అధికారులు.. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం.. మూడు పువ్వులు, ఆరు కాయలుగా జోరుగా సాగుతున్న వ్యాపారం.. పరిగి : అక్రమ ఇసుక రవాణాను...

కొడుకును ఖండించిన టీచర్‌పై దాడి చేసిన తండ్రి

లక్నో : విద్యార్థిని శిక్షించిన ఒక టీచర్‌పై తండ్రి దాడి చేశాడు. ఉపాధ్యాయుడిపై పిడిగుద్దులు గుద్దాడు. స్కూల్‌ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని నిలువరించారు....

మణిపూర్‌లో మళ్లీ హింస…పలువురికి గాయాలు

ఇంఫాల్‌ : భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస రాజుకున్నది. గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో...

డ్రగ్స్ కేసులో ఏ1 గా హీరో నవదీప్..

నోటీసులు జారీ చేసిన నార్కోటిక్ అధికారులు.. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు.. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నాతోబాటు నవదీప్ డ్రగ్స్ తీసుకున్నాడన్న నిందితుడు రాం...

కేయూ విద్యార్థిని దుర్మరణం

ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేయూ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ కారు వేగంగా వచ్చి సెంట్రల్‌ లైటింగ్‌...

ఆర్‌టిసి బస్సు బోల్తా…ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి : అతి వేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సు...

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు

పురుగు మందు తాగించి హత్య చేసిన ప్రేమోన్మాది తనను ప్రేమించలేదనే కోపంతో ఓ యువకుడి దారుణం ఇద్దరు పిల్లల తండ్రి అయినా ప్రేమిస్తున్నానని వెంటపడ్డ వైనం ఆసిఫాబాద్ కుమురంభీం జిల్లాలో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -