Monday, October 28, 2024
spot_img

క్రైమ్ వార్తలు

రూ.19.5 లక్షల విలువగల గంజాయి పట్టివేత

కొత్తగూడెం : వాహనాల తనిఖీలో భాగంగా రూ.19.5లక్షల విలువ గల 78కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం ఎఎస్పీ పరితోష్‌పంకజ్‌ ఉత్తర్వుల మేరకు బుధవారం ఉదయం...

పుస్త‌కాల‌కు డబ్బులు ఇవ్వ‌లేద‌ని ఓ బాలుడు ఆత్మ‌హ‌త్య

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చంద్రుగొండ మండ‌లం బెండ‌ల‌పాడులో విషాదం నెల‌కొంది. పుస్త‌కాల‌కు డబ్బులు ఇవ్వ‌లేద‌ని ఓ బాలుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బెండ‌ల‌పాడు...

మలయాళ నటికి లైంగిక వేధింపులు..

మెయిల్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందిన నటి దివ్య ప్రభ ప్రముఖ మలయాళ నటి దివ్య ప్రభ కు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక...

బాలికను కిడ్నాప్ చేసిన తండ్రి స్నేహితులు..

హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడి లక్నో: స్కూల్‌కు వెళ్తున్న బాలికను ఆమె తండ్రి స్నేహితులు కిడ్నాప్‌ చేశారు. ఒక హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి...

ఐఐటి కాన్పూర్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ

ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఆటగాళ్లు కాన్పూర్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్‌లో విద్యార్థులు చితకొట్టుకున్నారు. కళాశాలలో శనివారం జరిగిన వార్షిక క్రీడా...

శవాల దిబ్బగా అఫ్గాన్‌ ప్రావిన్స్‌

భూకంపం ధాటితో కుప్పకూలిన ఇళ్లు చురుకుగా సహాయక చర్యలు కాబూల్‌ : అఫ్ఘాన్‌ భూకంపం ధాటికి అతలాకుతలం అయ్యింది. ఎటు చూసినా కూలిపోయి మట్టిదిబ్బలుగా మారిన ఇళ్లు.. ఆనవాళ్లు...

బాలికపై నలుగురు పోలీసులు లైంగిక దాడి..

బాధితురాలి ఫిర్యాదుతో అరెస్ట్‌ చేసిన వైనం.. చెన్నై : నలుగురు పోలీసులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో వారిని సస్పెండ్‌ చేయడంతోపాటు అరెస్ట్‌ చేశారు....

హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో విషాదం..

ఏనుగు దాడిలో యానిమల్ కీపర్ మృతి.. యానిమల్ కీపర్ మృతిపై ఎన్నో అనుమానాలు సమగ్ర దర్యాప్తు చేయాలంటున్న కుటుంబ సభ్యులు కీపర్ మృతి ప్రమాద ఘటనగా చెబుతున్న జూ సిబ్బంది హైదరాబాద్...

సిక్కిం వరదల తర్వాత తప్పిపోయిన సీనియర్ నటి సరళ కుమారి..

స్నేహితులతో కలసి ఈ నెల 2న సిక్కిం పర్యటన కనిపెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన ఆమె కుమార్తె నబిత ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి ఇటీవలి సిక్కిం...

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన బంజారాహిల్స్ సీఐ

హైద‌రాబాద్ : బంజారాహిల్స్ సీఐ న‌రేంద‌ర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ వ్య‌క్తి నుంచి రూ. 3 ల‌క్ష‌లు తీసుకుంటుండ‌గా సీఐ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -