Monday, October 28, 2024
spot_img

క్రైమ్ వార్తలు

ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి అధికారులు..

రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కందుకూరు మండలంఎంపీఓ కళ్యాణి, కార్యదర్శి నరేందర్.. హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో అవినీతి అధికారులు రోజు రోజుకూ పట్టుబడిపోతున్నారు.. తాజాగా కందుకూరు...

అత్తవారింట్లో వేధింపులు..

కుమార్తెను భాజభజంత్రీలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి గతేడాది కుమార్తెకు వివాహం జరిపించిన ప్రేమ్ గుప్తా పెళ్లైన కొన్నాళ్లకు బయటపడిన అల్లుడి నిజస్వరూపం కుమార్తె విడాకుల నిర్ణయాన్ని స్వాగతించిన తండ్రి మంచి సంబంధం...

ఓట్ల పండుగలోనోట్ల జాతర

8 రోజుల్లో వందకోట్ల పైనే పట్టివేత.. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు వెలికితీత.. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అంటూ స్వర్గీయ ఎన్టీరామారావు ప్రతి...

ఆన్‌లైన్‌లో 13 ల‌క్ష‌లు పోగొట్టుకున్న మ‌హిళ‌

ఆన్‌లైన్‌లో హోట‌ల్స్‌కు రేటింగ్స్ ముంబై : గ‌త కొద్దినెల‌లుగా సైబ‌ర్ నేర‌గాళ్లు చెల‌రేగుతూ ఆన్‌లైన్ వేదిక‌గా అమాయ‌కుల‌ను అడ్డంగా దోచేస్తున్నారు. స్కామ‌ర్లు రోజుకో త‌ర‌హా స్కామ్‌తో బాధితుల‌ను...

తాళం వేసిన ఇంటిని కొల్లగొట్టిన దొంగలు…

సుమారు 3లక్షల విలువైన సామాను దోపిడీ చాకచక్యంగా కేసును చేధించి పట్టుకున్న పోలీసులు… మిర్యాలగూడ : ఇంటికి తాళం వేసిన కుటుంబం అమెరికా పర్యటనకు వెళ్ళింది… ఇదే అదునుగా...

ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి

48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆమె మృతికి గ్రూప్-2 వాయిదా కారణం కాదా? పోలీసులు ఏం చెబుతున్నారంటే.. ప్రవళిక సూసైడ్‌పై తెలంగాణ గవర్నర్...

రెండు కేసుల్లో 25మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

21ఎర్రచందనం దుంగలు, లారీ, రెండు టూవీలర్లు, గొడ్డళ్లు స్వాధీనం అమరావతి : కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో 21ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, 25మంది స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు...

తెరపైకి మరోసారి బీజేపీ నేత హత్యాయత్నం కేసు….!

తమ పార్టీ నేతపైనే దాడికి పాల్పడ్డ బీజేపీ నేత రవి కుమార్ యాదవ్.. అప్పట్లో కేసు నమోదు అయినా అధికారుల బదిలీతో తెర మరుగు.. కేసులో లేకపోవడంతో కోర్టును...

పెట్రోల్‌ బంక్‌లో ముసుగుతో దుండగులు..

బంక్‌ సిబ్బందిని గన్‌తో బెదిరించి దోపిడీ న్యూఢిల్లీ : ముఖానికి ముసుగులు ఉన్న కొందరు వ్యక్తులు పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని గన్‌తో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఆ...

అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌ అల్లుడు..

కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్‌ అత్తను కాల్చి చంపాడు. గుండ్లసింగారంలో జరిగిన ఘటన.. హన్మకొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా.. నిందితుడిని ప్రసాద్‌గా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -