Monday, October 28, 2024
spot_img

క్రైమ్ వార్తలు

ఉత్త‌రాఖండ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

అక్కడికక్కడే 5 మంది దుర్మరణం.. యమునా ఎక్స్ ప్రెస్ వే దగ్గర దుర్ఘటన.. విచారిస్తున్న పోలీసు బృందం.. డెహ్రాడూన్ : ఉత్త‌రాఖండ్‌లోని గ్రేట‌ర్ నోయిడాలో శ‌నివారం ఉద‌యం ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది....

బెల్టు షాపులపై షాద్‌ నగర్‌ ఎక్సైజ్‌ పోలీసుల ఉక్కు పాదం..

2 లక్షల 87 వేల విలువ చేసే మద్యం స్వాధీనం.. 28 కేసులు నమోదు వివరాలు వెల్లడించిన ఎక్సైజ్‌ సీఐ అంజన్‌ కుమార్‌.. షాద్‌ నగర్‌ క్రైమ్‌ : బెల్టు...

ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా రూ. 4,04,000 నగదు సీజ్..

వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ హైదరాబాద్ : ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ. 4,04,000...

యదేచ్ఛగా విద్యుత్ చౌర్యం.!

భూమి ఒకరిది.. విద్యుత్ కనెక్షన్ మరొకరిది… కట్టంగూరు మండలం, ఈదులూరు గ్రామంలో ట్రాన్స్ కో అధికారుల ఘనకార్యం.. ఆధారాలతో ఫిర్యాదు చేసినా, పట్టించుకోని ట్రాన్స్ కో అధికారులు భూమి ఎవరిదో...

ఎసిబికి చిక్కిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిశ్రమల అధికారి

జయశంకర్‌ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిశ్రమల అధికారి గంగాధర శ్రీనివాస్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన...

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 12 కేజీల గంజాయి స్వాధీనం

వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎక్సైజ్‌ అధికారి నవీన్‌ చంద్ర వికారాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో భాగంగా ఎక్సైజ్‌ అధికారులు నిర్వహించిన తనిఖీ లలో...

రూ. కోటి విలువ చేసే 130 కేజీల వెండి స్వాధీనం

భారీగా పట్టుబడిన వెండి .. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్‌ చేసిన ఎఫ్‌ఎస్‌టి అధికారులు సూర్యాపేట : ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం, వెండి బయట పడుతుంది....

కన్న పేగును తెంచుకోవాలనుకున్న కసాయి తండ్రి

షాద్‌ నగర్‌ బైపాస్‌లో రోడ్డు ప్రక్కన విసిరేసిన సంఘటన షాద్‌ నగర్‌ క్రైమ్‌ : ఓ తండ్రి తాగిన మైకంలో 11 నెలల కన్న కూతురిని...

జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో కీలక తీర్పు..

ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొన్న కోర్టు.. 2008 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు.. ఈనెల ఢిల్లీ కోర్టులో శిక్ష ఖరారుపై జరుగనున్న చర్చ.. న్యూ ఢిల్లీ : 2008లో...

2 లారీలను సీజ్ చేసిన బాచుపల్లి పోలీసులు..

2 కోట్ల విలువగల పట్టుచీరలు స్వాధీనం.. ఎన్నికల్లో పంచేందుకే తెచ్చారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు.. పట్టు చీరలు తెచ్చింది అధికార పార్టీ నాయకులేనా..? ప్రగతి నగర్ పంచవటి అపార్ట్మెంట్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -