వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
హైదరాబాద్ : ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా శుక్రవారం ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా రూ. 4,04,000...
భూమి ఒకరిది.. విద్యుత్ కనెక్షన్ మరొకరిది…
కట్టంగూరు మండలం, ఈదులూరు గ్రామంలో ట్రాన్స్ కో అధికారుల ఘనకార్యం..
ఆధారాలతో ఫిర్యాదు చేసినా, పట్టించుకోని ట్రాన్స్ కో అధికారులు
భూమి ఎవరిదో...
జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిశ్రమల అధికారి గంగాధర శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన...
వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో భాగంగా ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీ లలో...
భారీగా పట్టుబడిన వెండి ..
ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసిన ఎఫ్ఎస్టి అధికారులు
సూర్యాపేట : ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం, వెండి బయట పడుతుంది....
ఐదుగురు నిందితులను దోషులుగా పేర్కొన్న కోర్టు..
2008 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు..
ఈనెల ఢిల్లీ కోర్టులో శిక్ష ఖరారుపై జరుగనున్న చర్చ..
న్యూ ఢిల్లీ : 2008లో...
2 కోట్ల విలువగల పట్టుచీరలు స్వాధీనం..
ఎన్నికల్లో పంచేందుకే తెచ్చారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు..
పట్టు చీరలు తెచ్చింది అధికార పార్టీ నాయకులేనా..?
ప్రగతి నగర్ పంచవటి అపార్ట్మెంట్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...