ప్రజా హితాన్ని మరచి మాటలు మార్చి..
ఆశయాలను మరచి కోరి పోరాడి తెచ్చుకున్న
తెలంగాణాలో నిజాం పరిపాలన కనిపిస్తోంది..
మోనార్క్ రాజ్యం నడుస్తోంది..
నాడు పోరాడినవారు లేరు..
నేడు నలుగురి చేతిలో నలుగుతోంది తెలంగాణ..
ఈ నిరంకుశ పాలనను ఎదిరించేందుకు
నిప్పులు కురిపిస్తూ..
ఆధిపత్యాన్ని ధిక్కరించేందుకు కాళోజీ మహాశయుడు
మళ్ళీ పుట్టాలి..
- కార్తిక్ నేతి..
( వాట్స్ ఆప్ నుంచి సేకరణ )