Sunday, September 8, 2024
spot_img

update news

మణిపూర్‌లో మళ్లీ హింస…పలువురికి గాయాలు

ఇంఫాల్‌ : భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస రాజుకున్నది. గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతోపాటు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. సెప్టెంబరు 16న ఆర్మీ డ్రెస్‌ ధరించడంతోపాటు అత్యాధునిక ఆయుధాలు కలిగిన ఐదుగురు...

కెనడా ఆరోపణల ప్రభావం భారత్‌-యూకే సంబంధాలపై ఉండదు : బ్రిటన్‌

లండన్‌ : కెనడాలో ఏర్పాటువాద హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే నిజ్జార్‌ హత్యలో భారత్‌ పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో ఆరోపించారు. ఇందులో ఇద్దరు భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని, ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత భారత గూఢచార సంస్థ...

అధిక రక్తపోటుపై రిపోర్టు ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా హైబీపీతో బాధపడుతన్న వారి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఓ రిపోర్టును రిలీజ్‌ చేసింది. హైబీపీతో బాధపడుతున్న ప్రతి అయిదుగురిలో నలుగురు సరైన చికిత్సను పొందడం లేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే ఆయా దేశాలు బీపీ గురించి చైతన్యాన్ని కలిగిస్తే, 2023 నుంచి 2050 సంవత్సరం లోపు సుమారు...

తమిళ నటుడిపై కేసు నమోదు

చెన్నై : ఇంజినీర్‌ను బెదిరిండానే ఆరోపణలపై ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొడైకెనాల్‌ విల్‌పట్టి పంచాయతీలోని పేత్తుపారైలో నటుడు బాబీ సింహా కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. అనుమతి ఇచ్చినదానికంటే ఎక్కువ స్థలంలో నిర్మిస్తున్నారని ఆయనపై, అదే ప్రాంతంలో ఇల్లు నిర్మిస్తున్న ప్రకాశ్‌రాజ్‌పై స్థానికులు ఫిర్యాదు...

రెండేళ్ల పాటు సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే అరెస్ట్‌..

హైకోర్టులో చర్చలు .. తీర్పు రిజర్వ్ తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అటు చంద్రబాబు తరపున.. ఇటు సీఐడీ తరఫున న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు వినిపించారు. అయితే.. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పు రిజర్వ్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -