Sunday, September 8, 2024
spot_img

update news

పెట్రోల్‌ బంక్‌లో ముసుగుతో దుండగులు..

బంక్‌ సిబ్బందిని గన్‌తో బెదిరించి దోపిడీ న్యూఢిల్లీ : ముఖానికి ముసుగులు ఉన్న కొందరు వ్యక్తులు పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని గన్‌తో బెదిరించి డబ్బులు దోచుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం...

కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు రాజ‌స్థాన్ పోలీసులు నోటీసులు..

జైపూర్ : బీజేపీ నేత‌, కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు రాజ‌స్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే వెల్ల‌డించారు. బ్యాంకు అకౌంట్ల‌తో పాటు ఆర్థిక లావాదేవీల‌కు చెందిన స‌మాచారాన్ని ఇవ్వాల‌ని రాజ‌స్థానీ పోలీసులు కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ రాజ‌కీయ క‌క్ష‌కు పాల్ప‌డిన‌ట్లు...

ఢిల్లీ షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..

ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో 30కిపైగా ఫైర్‌టెండర్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పీరాగర్హి మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్న బూట్లకు సంబంధించిన కర్మాగారంలో...

ఏపీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం…

విశాఖవాసులకు శుభవార్త త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఎలక్ట్రిక్ బస్సుల్ని నడపాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 200 బస్సుల్ని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖవాసులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సాగర తీర నగరంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. మూడు నెలల్లో కొత్త బస్సులు పరుగులు పెడతాయంటున్నారు...

దసరా పండుగ సందర్భంగా ఎస్‌సీఆర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు..

ప్రత్యేక రైళ్ల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్న రైల్వే శాఖ రెగ్యులర్‌ టికెట్‌ చార్జీలపై 30 నుంచి 50 శాతం అదనంగా వసూలు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ బాదుడు షురూ చేసింది. పేద, మధ్య తరగతుల ప్రయోజనాలు పక్కన పెట్టి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. పండుగల సందర్భంగా...

అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్‌ అల్లుడు..

కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్‌ అత్తను కాల్చి చంపాడు. గుండ్లసింగారంలో జరిగిన ఘటన.. హన్మకొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా.. నిందితుడిని ప్రసాద్‌గా గుర్తించారు. ప్రసాద్‌ రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్తా అల్లుడి విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం....

ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త..

వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలపై జగన్ సమీక్ష అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైంది అన్నారు. అయినా జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం పడిందన్నారు. ముందస్తు రబీ పంటలు...

మధ్యాహ్నానికి వాయిదా వేసిన లోకేశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ ..

యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసిన లోకేశ్ మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసిన హైకోర్టు లోకేశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ఆయన తరపు న్యాయవాది స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు...

ప్రత్యేక దర్శన టిక్కెట్లు షెడ్యూల్ విడుదల

జనవరి నెల కోటా దర్శన టిక్కెట్ల షెడ్యూల్ అక్టోబరు 18 నుంచి ఆర్జిత సేవ టిక్కెట్ల రిజిస్ట్రేషన్ అక్టోబరు 23 రూ.300 దర్శన టిక్కెట్లు విడుదల తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు.. ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తోంది. ప్రతి నెల ఇందుకు సంబంధించిన టిక్కెట్లను ముందుగానే విడుదల చేస్తుంది....

బాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసిన హైకోర్టు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు బెయిల్‌ దాఖలు చేయగా.. విచారణను ఈ నెల 17వ తేదీకి హైకోర్టు వాయిదా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -