Sunday, September 8, 2024
spot_img

update news

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాజీఎంపీ మోహన్ స్పందన ..

75 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఏపీలో కూడా కాంగ్రెస్.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో జోస్యం చెప్పారు. అలాగే ఏపీలో పరిణామాలపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. తెలంగాణలో జరగబోయే ఎన్నికలపై మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని.. 75 అసెంబ్లీ స్థానాల్లో...

విజయవంతంగా కొనసాగుతున్న ‘ఆపరేషన్‌ అజయ్‌’

ఢిల్లీ చేరుకున్న నాలుగో విమానం.. ఆదివారం సురక్షితంగా స్వదేశం చేరుకున్న 274 మంది ఇండియన్స్‌.. స్వాగతం పలికిన కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్‌.. న్యూఢిల్లీ :‘ఆపరేషన్‌ అజయ్‌’ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌ కింద నడుపుతున్న నాలుగో ఫ్లైట్‌లో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న చిక్కుకున్న 274 మంది భారతీయులు ఆదివారంనాడు సురక్షితంగా న్యూఢిల్లీ చేరుకున్నారు. వీరికి కేంద్ర సహాయ...

స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు భారత్‌ మద్దతు

న్యూఢిల్లీ : స్వతంత్ర, సార్వభౌమత్వ పాలస్తీనా దేశ ఏర్పాటుకు భారత్‌ మద్దతు ఇస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పారు. భారత్‌ చాలా ఏళ్లుగా ఇదే వైఖరి కొనసాగిస్తోందని తెలిపారు. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు చర్చలు పున:ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడిరచారు. ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాలు శాంతియుతంగా కలిసి జీవించాలని భారత్‌...

చంద్రబాబు ఆరోగ్యంపై భువనేశ్వరి ఆందోళన

ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని ఆవేదన తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయని ఆందోళన తన భర్త చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు....

కార్పొరేట్‌ విష సంస్కృతి అంతంతోనే వ్యవస్థల బాగు

మానవ సమాజ పురోగమనాని కై, హేతుబద్ధ అభ్యుదయ జీవనాని కై, సుఖమయ క్రమ బద్ద జీవానాని కై మనం అనేక వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాం. ఆర్థిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, రవాణా వ్యవస్థ, వ్యవసాయ వ్యవస్థ, సాంకేతిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మొదలగునవి ముఖ్యమైనవి. ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ లన్నీ మానవ...

మా డ్రైనేజీ సమస్య పరిష్కరించిన వారికే మద్దతిస్తాం

రెడ్డి కాలనీలో వెలసిన బ్యానర్‌ 10 సంవత్సరాలు అయినా తీరని సమస్య.. కాప్రా : గత దశాబ్ద కాలంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కాప్రా సర్కిల్‌ చర్లపల్లి డివిజన్‌ చక్రిపురం రెడ్డి వాసులు తమ సమస్యను పరిష్కరించిన వారికే మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కాలనీ ప్రధాన గేటు...

ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల..

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి ప్ర‌వేశాలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐసెట్ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా షెడ్యూల్ విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 15 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ అక్టోబ‌ర్ 15 నుంచి ప్రారంభం కానుంది....

హమాస్‌ దాడిలో ఇరాన్‌ పాత్రపై మరోమారు స్పందించిన అమెరికా

వాషింగ్టన్‌ : ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడుల వెనుక ఇరాన్‌ పాత్రపై నిర్దిష్ట సమాచారమేవిూ లేదని అమెరికా తెలిపింది. మిలిటెంట్ల గ్రూపులోని పోరాట విభాగానికి నిధులు అందిస్తున్నట్లు మాత్రం స్థూలంగా కనిపిస్తోందని పేర్కొంది. ‘హమాస్‌కు పోరాటంలో సింహభాగం నిధుల్ని ఇరాన్‌ సమకూరుస్తోంది. మొదటి నుంచీ మేం ఇదే చెబుతున్నాం. వారికి కావాల్సిన శిక్షణ ను ఆ...

పారబాయిల్డ్‌ బియ్యం ఎగుమతులపై ఆంక్షల పొడిగింపు!

న్యూఢిల్లీ : పారాబాయిల్డ్‌ బియ్యం ఎగుమతులపై విధించిన 20 శాతం లెవీని కేంద్రం పొడిగించనుంది. 20 శాతం లెవీని విధిస్తూ ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ ఆంక్షలు అక్టోబర్‌ 15తో ముగుస్తాయి. దీంతో దేశీయంగా బియ్యం ధరలను అదుపు చేసే నెపంతో మరోసారి ఎగుమతులపై...

ఈ నెల 21న గగన్‌యాన్‌ మిషన్‌ తొలి పరీక్ష

గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా మొట్టమొదటి వెహికల్‌ డెవలప్‌మెంట్‌ ఫ్లైట్‌(టీవీ-డీ1)ను ఈ నెల 21న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి చేపట్టనున్నారు. దీని కోసం వాహనాన్ని మొదటి ప్రయోగ వేదికపైకి తీసుకొచ్చారు. పరీక్షలో భాగంగా మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపడం, దానిని సముద్రంలో పడేలా చేయడం, అనంతరం మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకుని పునర్వినియోగానికి సిద్ధం చేయడం వంటివి...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -