Sunday, September 8, 2024
spot_img

Telangana

తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణి

ప్రత్యేక రాష్ట్రంతోనే నీటిగోస తీరింది సాగునీటి కాలువలు కళకళలాడుతున్నాయి కాంగ్రెస్‌ హయాంలో నీటిగోస తీర్చలే ఛత్తీస్‌ఘడ్‌లో సమస్యలు తీర్చని కాంగ్రెస్‌ నాటికీ నేటికీ తేడాను ప్రజలు గమనించాలి ములుగులో వాటర్‌ డే ఉత్సవాల్లో పాల్గొన్న కేటీఆర్‌ ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ఉచిత కరెంటు ఉన్నదా? మరి ఎవరిని గెలిపిద్దాం? ఎవరిని ప్రోత్సహిద్దామో ఆలోచించాలి. రైతులు, సాగు, తాగునీరు మాత్రమే కాదు.. ఎందుకు దశాబ్ది...

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం

రేషన్ డీలర్ల సమస్యలన్నింటిని పరిష్కారిస్తాం గౌరవ భృతి, కమిషన్ పెంపు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం కరోనా క్లిష్ట సమయంలో రేషన్ పంపిణీ చేసారు సమ్మే ఆలోచన విరమించి రేషన్ పంపిణీ చేయడం శుభ పరిణామం అన్ని జిల్లాల రేషన్ డీలర్ల అధ్యక్షులు, సంఘం నేతలతో సమావేశమైన మంత్రి గంగుల హైదరాబాద్ : మంగళవారం జరిపిన చర్చలతో ప్రభుత్వంపై నమ్మకం ఉంచి...

కాషాయ పార్టీ నినాదాలకే పరిమితం.. నిజాలు చెప్పదు

కొందరు జై జవాన్… జై కిసాన్ అని ఒర్రుతారు ఒర్రుడే తప్పా వాళ్లు కిసాన్ కు, జవాన్ కు చేసిందేమీ లేదు నిజామాబాద్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ : “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి....

నిరుపేదల జీవితాలలో వెలుగు నింపుతున్న కంటి వెలుగు పథకం

కొత్తూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ కొత్తూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం నిరుపేదల జీవితాలలో వెలుగు నింపుతున్నదని కొత్తూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ సూచించారు. కొత్తూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని 9 వ వార్డు ప్రజల కోసం జిల్లా...

జర్నలిస్టుల పిల్లల స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ..

సర్క్యులర్ జారీ చేసిన హైదరాబాద్​ డీఈఓ.. హర్షం వ్యక్తం చేసిన హెచ్.యూ.జే.. హైదరాబాద్ : హైదరాబాద్​ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ.. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఆర్​.రోహిణి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ ఎడ్యకేషనల్​ ఆఫీసర్స్​, డిప్యూటీ ఇన్​స్పెక్టర్స్​ ఆఫ్​ స్కూల్స్​, ప్రైవేట్​...

తెలంగాణలో నిలదొక్కుకుంటాం…

పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తెస్తాం.. టీడీపీ పునాదితోనే తెలంగాణ పురగమిస్తోంది టీడీపీతోనే తెలుగువారి ప్రభ వెలగింది ఐటి అభివృద్దికి చేసిన కృషి ఫలిస్తోంది ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులతో చంద్రబాబు బాబును ఘనంగా సత్కరించిన కాసాని జ్ఞానేశ్వర్‌ హైదరాబాద్‌, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఏదో ఒకరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆపార్టీ...

ఆజ్ కి బాత్

అప్పులెన్నో జేసిర్రు…అభివృద్దని అంటుర్రు.,వచ్చిన ఆమ్దానంత వడ్డీలకే కడుతుర్రు..ఉద్యోగుల జీతాలకు బాండులన్నిఅమ్ముతుర్రు…ఆ భవనం, ఈ భవనం పోటివడి కడుతుర్రు..అదే ఘనకార్యమని భాక వెట్టి ఊదుతుర్రు…బార్లన్ని మిల మిల.. జేబులన్ని గల గల…ఖాజానేమో వెల వెల..రైతులేమో విలవిల…తెలంగాణ పయనమేటువెలుగుల దివ్వెల వైపా…చీకటి చిట్టడివి వైపా…… కాతరాజు శంకర్..

నాగర్‌ కర్నూలులో కొలువుదీరిన కొత్త కలెక్టరేట్‌..

ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఓపెనింగ్.. ధరణితో అద్భుతాలు జరుగుతున్నాయి.. 9 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించాం.. దేశంలో అగ్రగామిగా ఉన్నాం.. హైదరాబాద్ ఐటీ హబ్ గా మారింది : సీఎం కేసీఆర్.. నాగర్‌కర్నూల్‌, నాగర్‌కర్నూల్‌ పర్యటనలో పలు ప్రారంభోత్సవాలకు సిఎం కెసిఆర్‌ శ్రీకారం చుట్టారు. కొత్తగా ఏర్పట్ట జిల్లాల కేంద్రంలో నిర్మించిన సవిూకృత కలెక్టరేట్‌కు రాష్ట్ర...

రూ. లక్ష సాయంవెనుకబడిన వర్గాల వారికి గుడ్ న్యూస్..

చేతివృత్తులు, కులవృత్తుల వారికి చేయూత.. ప్రారంభమైన అధికారిక వెబ్‌సైట్.. ఈ నెల 9న పథకం ప్రారంభించనున్న కేసీఆర్.. దరఖాస్తుకు ఫోటో, ఆధార్, కుల ధ్రువీకరణ అవసరం.. హైదరాబాద్,తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తోన్న కేసీఆర్ సర్కార్.. రాష్ట్రంలో కులవృత్తులు, చేతివృత్తులు చేసుకుంటూ వెనుకబడిపోయిన వారికి చేయూతను అందించేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది....

భారత విప్లవొద్యమ కెరటం కటకం సుదర్శన్

నేల రాలిన గేరిల్లా యోధుడుఆయన దండకారణ్యం లో విప్లవ బాటలు వేసిండు, జనత న సర్కార్ వంటి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పరిచ్చిండు, గని కార్మిక వర్గానికి పోరాట దారులు నిర్మించిండు, రాష్ట్రాలను దాటి దేశంలో విప్లవ పోరాట మార్గాలను వేసిండు, దేశంలోఎర్ర సైన్యానికి గే్రిల్లా యుద్ధ తంత్రాలను నేర్పిండు. దేశంలో విప్లవ నిర్మాత ల్లో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -