Sunday, September 8, 2024
spot_img

telangana bjp cheif

ధరణి పేరుతో బీఅర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దందా

కేసిఆర్‌ రైతు వ్యతిరేకి, మోడీ రైతు పక్షపాతి ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు చెల్లించాలంటేరాష్ట్రంలో ఉన్న భూములు అమ్మాల్సిన పరిస్థితి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్యకర్తలుసిద్దంగా ఉండాలి బీజేపీ కిసాన్‌ మోర్చా రైతు సమ్మేళనంలో పాల్గొన్నబీజేపీ చీఫ్‌ గంగాపురం కిషన్‌ రెడ్డిఇబ్రహీంపట్నం :ధరణి పేరుతో బీఅర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు దందా చేస్తూ అవినీతి సొమ్ము సంపాదిస్తున్నారనీ కేంద్ర...

కేసీఆర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు..

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఎగిరెగిరి పడుతున్నాడు.. గజ్వెల్‌ నీ సొంద జాగీరు కాదు గుర్తుపెట్టుకో.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి.. హైదరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే సీఎం కేసీఆర్‌కు అత్యుత్సాహం ఎక్కువైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎద్దేవ చేశారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ..‘కుల సంఘాల...

బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్‌..

కన్నెర్ర జేసిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. ప్రభుత్వ భూముల వేలాన్ని వెతిరేకిస్తున్నాం.. ఎన్నికల నిధుల సమీకరణ కోసమే వేలం.. ఇప్పటికే రూ. 7000 కోట్లు సంపాదించారు.. ఒకప్పుడు వ్యతిరేకించిన కేటీఆర్ ఇప్పుడు అదేపని చేస్తున్నారు.. బీ.ఆర్.ఎస్. కాంగ్రెస్ కుమ్మక్కై భూములు అమ్ముతున్నారు.. హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలాన్ని అడ్డుకుంటామని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -