Sunday, September 8, 2024
spot_img

sunday

ఎవరితోనూ కలిసే ప్రశ్నే లేదు..

కీలక వ్యాఖ్యలు చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టండి.. పార్టీ సీనియర్ నేతలు, ముఖ్యనేతలు, కార్యకర్తలతోఆదివారం భేటీ అయిన మాయావతి.. ప్రజా వ్యతిరేక ధోరణిలో కాంగ్రెస్పా, బీజేపీ పార్టీలవ్యవహారం ఉందని వ్యాఖ్య.. న్యూ ఢిల్లీ : బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షురాలు మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార...

ఎక్స్‌ కార్ప్‌ సేవలకు బ్రేక్..

ధృవీకరించిన డౌన్‌ డిటెక్టర్‌..! ఇలా జరగడం ఇది నాలుగోసారి.. న్యూ ఢిల్లీ : మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ‘ఎక్స్‌’ సేవలు ఆదివారం నిలిచిపోయాయి. ట్వీట్‌ చేయడం, రీ ఫ్రీష్‌ చేయడంలో యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే చాలా మందికి తమ టైమ్‌లైన్‌ సైతం చూడలేకపోయారు. డౌన్‌ డిటెక్టర్‌ సైతం ఎక్స్‌ కార్ప్‌ సేవలు డౌన్‌ అయ్యాయని నిర్ధారించింది....

నేడు, రేపు వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ..!

రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌,...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -