Sunday, September 8, 2024
spot_img

station gharpoor

యాదాద్రీశుడి సన్నిధిలో కడియం శ్రీహరి..

జనగామ :భారత రాష్ట్ర సమితి స్టేషన్ ఘనపూర్ యం.ఎల్.ఎ. అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని వి.ఐ.పి. విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి, వేదాశీర్వచనం చేశారు అర్చకులు.. కడియం శ్రీహరితో స్థానిక నాయకులు, ఇతర...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -