Sunday, September 8, 2024
spot_img

sport news

రంజీలో రెచ్చిపోయిన భువనేశ్వర్‌ కుమార్‌

ప్రస్తుతం భారత జట్టులో అద్భుతమైన ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. టీమిండియా ఫాస్ట్‌ బౌలింగ్‌ బెంచ్‌ బలం ప్రస్తుతానికి చాలా అద్భుతంగా మారింది. అందుకే చాలా మంది ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించడానికి లేదా తిరిగి రావడానికి కష్టపడుతున్నారు. ఇలాంటి బౌలర్‌ జట్టులోకి పునరాగమనం చేసేందుకు కష్టపడుతున్నాడు. రంజీ ట్రోఫీలో అద్భుతాలు చేస్తూ.....

టీ20 సిరీస్‌కు రషీద్‌ ఖాన్‌ దూరం

భారత్‌, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య నేటినుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. మూడు టీ20ల సిరీస్‌ లో భాగంగా మొహాలిలోని ఐఎస్‌ బింద్రా స్టేడియంలో గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే మొహాలిలో ప్రాక్టీస్‌ చేస్తున్న అఫ్గానిస్థాన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌...

జోరుగా సాగుతున్న 17వ ఐపీఎల్‌ సీజన్‌కు సన్నాహాలు

17వ ఐపీఎల్‌ సీజన్‌కు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల, రాబోయే సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ కూడా దుబాయ్‌లో ముగిసింది. ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చి మూడో వారంలో ఐపీఎల్‌ తదుపరి ఎడిషన్‌ ప్రారంభం కావచ్చని వస్తున్నాయి. అయితే, ఐపీఎల్‌ పాలకమండలి ముందు పెను సవాల్‌ నిలిచింది....

టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌

ప్రకటించిన హెన్రిచ్‌ క్లాసెన్‌ దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 32 ఏళ్ల క్లాసెన్‌ చెప్పాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్‌ ఫార్మాట్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు...

మరోసారి కెప్టెన్లను మార్చిన ముంబై..

ఆల్‌రౌండర్‌కు సారథ్య పగ్గాలు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో వచ్చే సీజన్‌కు రోహిత్‌ శర్మను తప్పించి హార్ధిక్‌ పాండ్యాకు ఆ పగ్గాలు అప్పజెప్పిన ముంబై ఇండియన్స్‌ తాజాగా మరో రెండు జట్లకూ సారథులను మార్చింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగబోయే ఎస్‌ఎ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్‌)తో పాటు యూఏఈలో జరగాల్సి ఉన్న ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20...

టీ20లలో ‘రోకో’ బ్యాక్‌..

14 నెలల తర్వాత రీఎంట్రీ.. అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు ప్రకటనభారత క్రికెట్‌ అభిమానులను సుమారు ఏడాదికాలంగా వేధిస్తున్న ప్రశ్నకు జాతీయ సెలక్టర్లు సమాధానమిచ్చారు. దశాబ్దకాలంగా భారత క్రికెట్‌ బ్యాటింగ్‌ బాధ్యతలను మోస్తున్న సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ (రోకో) లు తిరిగి 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ...

డబుల్‌ సెంచరీతో దిగ్గజాల సరసన పుజారా..

దేశవాళీ క్రికెట్‌లో తోపు రికార్డులు సొంతం.. టీమిండియా బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజారా జాతీయ జట్టులో చోటు కోల్పోయినా దేశవాళీలో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఇటీవలే మొదలైన రంజీ ట్రోఫీలో భాగంగా.. రాజ్‌కోట్‌ వేదికగా జార్కండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ (356 బంతుల్లో 243 నాటౌట్‌, 30 ఫోర్లు) చేయడంతో అతడు తిరిగి జాతీయ జట్టులో...

టెస్టుల్లో మొదటి స్థానానికి చేరుకున్న టీమిండియా

దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత క్రికెట్‌ జట్టు ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ లో మొదటి స్థానానికి చేరు కుంది. ఇక్కడి నుంచి భారత జట్టు మిషన్‌ 2025 ఊపందు కుంది. తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన టీమిండియా రెండో టెస్టులో పుంజుకుని 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధిం చింది....

తొలి ఆసియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు!

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో రోహిత్‌ సేన సమం చేసింది. ఇప్ప టివరకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు టెస్టు సిరీస్‌ గెలవలేదు. అయితే దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడం మాత్రం ఇది...

బిగ్‌బాష్‌ లీగ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన క్రిస్‌ లీన్‌

బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆస్ట్రేలియా తుఫాన్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌ లీన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా భారీ సిక్స్‌లతో కావడం విశేషం. ఈ ఏడాది బిగ్‌ బాష్‌ లీగ్‌లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ జట్టు తరపున ఆడుతున్న లీన్‌.. 18వ మ్యాచ్‌లో తుఫాన్‌ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 3వ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -